Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్ళీ 'ఎవడు' జోడీ... శ్రుతి హాసన్ కు లక్కీ చాన్స్

Webdunia
బుధవారం, 20 ఆగస్టు 2014 (12:40 IST)
రామ్‌ చరణ్ సరసన కాజల్‌ హిట్‌ పెయిర్‌గా వుంది. అయితే గబ్బర్‌ సింగ్‌తో గోల్డెన్‌ లెగ్‌గా మారిన శ్రుతి హాసన్‌తో.. రామ్‌చరణ్‌ జోడీ కట్టి 'ఎవడు'లో అలరించింది. ఇప్పుడు మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్‌ రానున్నట్లు తెలుస్తోంది. శ్రీనువైట్ల దర్శకత్వంలో ఈ చిత్రం రాబోతున్నట్లు తెలుస్తోంది. 
 
దానయ్య నిర్మాత. ఇప్పటికే దానయ్య కార్యాలయంలో ఈ విషయాన్ని వెల్లడించారు. రామ్‌ చరణ్‌ బాడీ లాంగ్వేజ్‌కు తగిన కథను సిద్ధం చేస్తున్నారు. ఇందులో ప్రముఖ రచయితలు కూడా ఇన్‌వాల్వ్‌ అవుతున్నారని తెలుస్తోంది.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments