Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాంచరణ్‌ కొత్త చిత్రం 'ఛోటామేస్త్రి' కాదంటున్న దర్శకుడు!

Webdunia
శుక్రవారం, 6 మే 2016 (21:15 IST)
'ముఠామేస్త్రీ', 'మాస్టర్‌' వంటి పేర్లతో చిరంజీవి సినిమాలు తీస్తే.. 'ఛోటామేస్త్రి' పేరుతో రామ్‌చరణ్‌ను చూపించాలని దర్శకుడు సంపత్‌నంది భావించాడు. తనతో ముందుగా 'రచ్చ' తీశాడు. మళ్ళీ మంచికథతో వస్తానని చెప్పడంతో రామ్‌చరణ్ ఆఫర్‌ ఇచ్చారు కూడా. అయితే పవన్‌ కళ్యాణ్‌ ఇచ్చిన షాక్‌తో సంపత్‌ ఏదో సినిమా తీసే పనిలోవున్నాడు. 
 
ఎందుకంటే 'గబ్బర్‌ సింగ్‌' సీక్వెల్‌కు దర్శకుడిగా ముందుగా సంపత్‌నే అనుకున్నారు. ఆ కసితో రవితేజతో వెంటనే 'బెంగాల్‌ టైగర్‌' చేసి హిట్‌ కొట్టాడు. అయితే ఈ చిత్రం విడుదలై దాదాపు ఐదు ఆరు నెలలు కావస్తున్న ఇంకా తన తదుపరి చిత్రం మొదలు పెట్టలేదు. 
 
తర్వాత రాంచరణ్‌తో 'ఛోటామేస్త్రి' మొదలు పెడుదాం అనుకున్న సంపత్‌‌కు చెర్రి నుంచి స్పందన లేకపోవడంతో నితిన్‌‌తో తన తదుపరి ప్రాజెక్ట్‌ చేయడానికి రెఢీ అయ్యాడని తెలిసింది. అయితే నితిన్‌ 'గుండె జారి గల్లంతయ్యిందే' చిత్రంతో కెరియర్‌ బిగ్గెస్ట్‌ హిట్‌ అందించిన విజయ్‌ కుమార్‌ కొండ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెఢీ అవుతుండటం గమనార్హం. ఈ చిత్రం ఈ ఏడాది చివరకల్లా పూర్తి కానుంది. ఆ తర్వాతే నితిన్‌తో ఉంటుందట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అలాంటి రోగులకు కర్నాటకలో గౌరవంగా చనిపోయే హక్కు!!

ప్రియుడిని, కుమార్తెను మరిచిపోయిన ఎన్నారై మహిళ.. ఏమైందో తెలుసా?

ఏయ్ కూర్చోవయ్యా కూర్చో... ఇద్దరుముగ్గురు వచ్చి గోల చేస్తారు: సీఎం చంద్రబాబు అసహనం

Union Budget 2025: బుల్లెట్ గాయాలకు బ్యాండ్-ఎయిడ్ వేయడం లాంటిది.. రాహుల్ గాంధీ

పార్లమెంట్‌లో గురజాడ అప్పారావు ప్రస్తావన.. తెలుగు నేతల కితాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

తర్వాతి కథనం
Show comments