Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గోవిందుడు అందరివాడే' కాంప్రమైజ్ అయ్యాడట....

Webdunia
సోమవారం, 19 జనవరి 2015 (14:39 IST)
కృష్ణవంశీ చిత్రం 'గోవిందుడు అందరివాడేలే' తర్వాత పలు కథలు విన్న రామ్‌ చరణ్‌.. అప్పట్లో శ్రీను వైట్ల కథ చెబితే.. పూర్తిగా నచ్చలేదనీ, ఇప్పట్లో చేయట్లేదని అన్నాడు. కానీ సమాచారం ప్రకారం.. శ్రీనువైట్ల దర్శకత్వంలోనే చేస్తున్నట్లు తెలిసింది. 
 
శ్రీనువైట్ల రాసిన కథకు మై నేమ్‌ ఈజ్‌ రాజు అనే టైటిల్‌ను ఛాంబర్‌ రిజిష్టర్‌కు తీసుకువచ్చారు. ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించనున్నారు. ఈ చిత్రం పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగునున్నట్లు తీర్చిదిద్దారు. త్వరలో సెట్‌పైకి వెళ్ళనుంది.

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments