Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిబ్రవరి 21న గోవాలో రకుల్ ప్రీత్ సింగ్-జాకీ పెళ్లి

సెల్వి
శుక్రవారం, 19 జనవరి 2024 (21:06 IST)
బాలీవుడ్‌లో అత్యంత ఇష్టపడే జంటలలో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్-జాకీ భగ్నానీ త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. ఫిబ్రవరి 21న గోవాలో తమ సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ ప్రేమపక్షులు పెళ్లి చేసుకోనున్నారని సమాచారం. ఫిబ్రవరి 19-20 తేదీలలో ఈ జంట ప్రీ-వెడ్డింగ్ వేడుకలు రెండు రోజుల పాటు జరగనున్నాయి.
 
ఈ జంట పెళ్లి తేదీని రహస్యంగా ఉంచాలనుకుంటున్నారని బిటౌన్ వర్గాల సమాచారం. డిజైనర్ల నుండి ఫోటోగ్రాఫర్ల వరకు ఎవరికీ తేదీ గురించి సమాచారం లేదు. గోవాలో పెళ్లి జరగడంతో అందరికీ బల్క్ డేట్స్ ఇచ్చారు. రకుల్ వివాహ దుస్తులను ఏస్ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలియాని డిజైన్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

Moving Train: కదులుతున్న ప్యాసింజర్ రైలు నుంచి పడిపోయిన మహిళ.. ఏం జరిగింది?

సుంకాల మోత... అమెరికాకు షాకిచ్చిన భారత్ - యుద్ధ విమానాల డీల్ నిలిపివేత?

YSRCP: వైఎస్ఆర్ కడప జిల్లాలో పోలింగ్ కేంద్రాలను తరలించవద్దు.. వైకాపా

Jangaon: ఆస్తి కోసం తల్లీకూతుళ్లను చంపేసిన ఇద్దరు మహిళలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments