Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిబ్రవరి 21న గోవాలో రకుల్ ప్రీత్ సింగ్-జాకీ పెళ్లి

సెల్వి
శుక్రవారం, 19 జనవరి 2024 (21:06 IST)
బాలీవుడ్‌లో అత్యంత ఇష్టపడే జంటలలో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్-జాకీ భగ్నానీ త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. ఫిబ్రవరి 21న గోవాలో తమ సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ ప్రేమపక్షులు పెళ్లి చేసుకోనున్నారని సమాచారం. ఫిబ్రవరి 19-20 తేదీలలో ఈ జంట ప్రీ-వెడ్డింగ్ వేడుకలు రెండు రోజుల పాటు జరగనున్నాయి.
 
ఈ జంట పెళ్లి తేదీని రహస్యంగా ఉంచాలనుకుంటున్నారని బిటౌన్ వర్గాల సమాచారం. డిజైనర్ల నుండి ఫోటోగ్రాఫర్ల వరకు ఎవరికీ తేదీ గురించి సమాచారం లేదు. గోవాలో పెళ్లి జరగడంతో అందరికీ బల్క్ డేట్స్ ఇచ్చారు. రకుల్ వివాహ దుస్తులను ఏస్ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలియాని డిజైన్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌ను ఆ విషయంలో ఫాలో అవుతున్న పవన్.. ఏంటది?

పవన్ కల్యాణ్ అనే నేను పిఠాపురం అభివృద్ధికోసం ఆఖరి శ్వాస వరకూ... (video)

డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా వస్తాయి.. అప్పుడే నన్ను ఊరేగించండి: పవన్ (video)

షాకింగ్ వీడియో : లోనావాలా జలపాతంలో కొట్టుకుపోయిన ఓ కుటుంబం (Video)

సెల్ఫీ వీడియో కోసం వాటర్ ఫాల్స్‌‍లో దూకిన మాజీ ఆర్మీ జవాన్.. రెండు తర్వాత... (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments