Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌భాస్, రాజ‌మౌళి మధ్య గొడ‌వ జ‌రిగిందా..? ఇంత‌కీ కార‌ణం..?

Webdunia
మంగళవారం, 13 ఆగస్టు 2019 (15:36 IST)
యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ తాజా చిత్రం సాహో. ఈ సినిమాకి ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యు.వి. క్రియేష‌న్స్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న ప్ర‌పంచ వ్యాప్తంగా సాహో రిలీజ్ కానుంది. ఇటీవ‌ల ముంబయిలో సాహో ట్రైల‌ర్ రిలీజ్ చేసారు. ఈ ట్రైల‌ర్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది.
 
తెలుగు సినీ ప్ర‌ముఖులే కాకుండా త‌మిళ‌, మ‌ల‌యాళ‌, బాలీవుడ్ సినీ ప్ర‌ముఖులు కూడా స్పందించారు. కానీ... బాహుబ‌లి ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి మాత్రం సాహో ట్రైల‌ర్ పైన స్పందించ‌లేదు. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే జ‌క్క‌న్న సాహో ట్రైల‌ర్ గురించి ట్వీట్ చేయ‌క‌పోవ‌డంతో ప్ర‌భాస్, రాజ‌మౌళి మ‌ధ్య గొడ‌వ జ‌రిగిందనీ, అందుకే ట్వీట్ చేయ‌లేదు అంటూ వార్త‌లు వ‌స్తున్నాయి కానీ.. అలాంటిది ఏం లేద‌ట‌. 
 
కాక‌పోతే ఇక నుంచి ఏ సినిమా గురించి ట్వీట్ చేయ‌కూడ‌దు అని నిర్ణ‌యం తీసుకున్నాడ‌ట‌ రాజమౌళి. ఎందుకంటే... సినిమాల గురించి ట్వీట్ చేస్తే... ప్రాబ్లమ్ అవుతుంద‌ట‌. న‌చ్చ‌ని సినిమా గురించి కూడా న‌చ్చిన‌ట్టుగా ట్వీట్ చేయాల్సి వ‌స్తుంద‌ట. అందుక‌నే ఏ సినిమా గురించి ట్వీట్ చేయ‌కూడ‌దు అని నిర్ణ‌యం తీసుకున్నాడ‌ట‌. అందుక‌నే ప్ర‌భాస్‌కి డైరెక్ట్‌గా ఫోన్ చేసి ట్రైల‌ర్ బాగుంద‌ని చెప్పాడ‌ట‌. అదీ... సంగ‌తి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీహార్‌లో మొబైల్ ఓటింగ్.. దేశంలోనే తొలిసారి..

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనీ భర్త కళ్లలో కారం కొట్టి చంపేసిన భార్య!

కోల్‌కతా విద్యార్థిని రేప్ కేసు : తప్పంతా నిందితురాలిదే.. టీఎంసీ నేత మదన్ మిత్రా

కోల్‌కత్తా న్యాయ విద్యార్థి అత్యాచారం కేసు : ప్రధాని నిందితుడు ఓ సైకోనా?

అక్రమ మైనింగ్ కేసులో వల్లభనేని వంశీకి బెయిలా.. సుప్రీంలో ఏపీ సర్కారు అప్పీల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments