రాజ్ తరుణ్‌తో నాకెలాంటి సంబంధం లేదు.. హీరోయిన్ మాల్వి మల్హోత్రా

వరుణ్
ఆదివారం, 7 జులై 2024 (14:37 IST)
లావణ్య నాపై చేసిన ఆరోపణలేవీ అవాస్తవం. రాజ్ తరుణ్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు, స్నేహం తప్ప మా మధ్య ఎలాంటి సంబంధం లేదని.. అతనితో పాటు రాబోయే "తిరగబడరా సామి" చిత్రంలో నటించిన హీరోయిన్ మాల్వి మల్హోత్రా అన్నారు. 
 
ఇంకా రాజ్ తరుణ్‌తో తనకు సంబంధం అంటగట్టిన లావణ్యపై ఫిర్యాదు చేసేందుకు మాల్వి హైదరాబాద్‌లోని డీసీపీని కలిశారని తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లో నివసిస్తున్న తన కుటుంబాన్ని లావణ్య బెదిరించిందని, తన సోదరుడికి ఫోన్ చేసి చంపేస్తానని బెదిరించిందని మాల్వీ మల్హోత్రా పేర్కొంది. 
 
లావణ్య ఎవరో, ఆమె ముఖం ఎలా ఉంటుందో కూడా తనకు తెలియదని నటి ధృవీకరించింది. ఈ వ్యవహారంపై పోలీసులు చర్యలు తీసుకోవాలని మాల్వీ మల్హోత్రా తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో ఆ ప్రభుత్వం వుంది.. మనం బుల్లెట్ రైలులా దూసుకెళ్తున్నాం: నారా లోకేష్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. సునీత కోసం ప్రచారంలో కేసీఆర్ పాల్గొంటారా?

Pepper Spray: తరగతి గదిలో పెప్పర్ స్ప్రే.. ఆస్పత్రిలో తొమ్మిది మంది విద్యార్థులు, టీచర్లు

విశాఖలో గూగుల్ ఆర్టిఫిషియల్ హబ్ : ప్రశంసల వర్షం కురిపించిన జేపీ

పిల్లలకు విషం ఇచ్చాడు.. ఆపై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments