Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా డాడీ చాలా మంచోడు... నిందలేయొద్దు : పూరీ కుమార్తె పవిత్ర

హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన డ్రగ్స్ దందాలో సినీ టాప్ డైరక్టర్ పూరీ జగన్నాథ్‌కు సంబంధం ఉన్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ కేసులో ఆయన వద్ద విచారణ జరిపేందుకు సిట్ బృందం సిద్ధమైనట్టు తెలుస్తోంది.

Webdunia
ఆదివారం, 16 జులై 2017 (11:46 IST)
హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన డ్రగ్స్ దందాలో సినీ టాప్ డైరక్టర్ పూరీ జగన్నాథ్‌కు సంబంధం ఉన్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ కేసులో ఆయన వద్ద విచారణ జరిపేందుకు సిట్ బృందం సిద్ధమైనట్టు తెలుస్తోంది. 
 
ఈ వివాదంలో తన తండ్రిపేరు పేరు రావడంపై, ఆయన కుమార్తె పవిత్ర స్పందించింది. నిజాలు తెలుసుకోకుండా నిందలు వేయవద్దని ప్రాధేయపడింది. తన తండ్రి సెలబ్రిటీ కావడంతోనే ఆయనపై పుకార్లు పుట్టిస్తున్నారని, ఈ తరహా చర్యలు సరైనవి కావంటూ, ఓ మాటనేముందు ఆ కుటుంబం గౌరవ మర్యాదల గురించి కూడా ఆలోచించాలని కోరింది.
 
పని పాటా లేకుండా పిచ్చి మాటలు మాట్లాడేవారే తన తండ్రిపై ఆరోపణలు చేస్తున్నారని, తన తండ్రి ఉన్నత లక్ష్యాలతో కష్టపడి పని చేసే వ్యక్తని చెప్పుకొచ్చింది. డ్రగ్స్ విషయంలో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని, ఈ విషయంలో ఎవరైనా మాట్లాడాలంటే, జాగ్రత్తగా మాట్లాడాలని ఆమె హెచ్చరించింది. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments