Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు-పూరీ కాంబోలో జనగణమన.. బాలయ్య సినిమా ముగిశాక..?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో పూరీ జగన్నాథ్‌తో జనగణమన సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. దేశభక్తితో కూడిన కథగా ఈ సినిమా ఉంటుందని.. అందుకే పవర్ ఫుల్‌గా జనగణమన టైటిల్ ఫిక్స్ చేసినట్లు పూరీ జగన్నాథ్

Webdunia
బుధవారం, 29 మార్చి 2017 (10:19 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో పూరీ జగన్నాథ్‌తో జనగణమన సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. దేశభక్తితో కూడిన కథగా ఈ సినిమా ఉంటుందని.. అందుకే పవర్ ఫుల్‌గా జనగణమన టైటిల్ ఫిక్స్ చేసినట్లు పూరీ జగన్నాథ్ అంటున్నారు. మహేష్‌తో ఆ సినిమా పట్టాలెక్కడం జరిగితే అది కేవలం తెలుగులోనే కాకుండా తమిళ హింది భాషల్లో కూడా తీస్తానని పూరీ జగన్నాథ్ చెప్తున్నాడు. 
 
గతంలో మహేష్ పూరీ జగన్నాథ్ కాంబో వచ్చిన పోకిరి ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఇండస్ట్రీ రికార్డులను సైతం బద్ధలు కొట్టిన ఆ సినిమా తర్వాత ఇద్దరు కలిసి బిజినెస్‌మెన్ సినిమా తీశారు. ఈ సినిమా కూడా అంచనాలను అందుకుంది. 
 
ఇక మరోసారి ఇద్దరు కలిసి జనగణమన టైటిల్ తో ఓ సినిమా చేస్తారని వార్తలొచ్చాయి. ప్రస్తుతం పూరి బాలయ్యతో సినిమా చేస్తున్నాడు అది సెట్స్ మీద ఉండగా ఇషాన్ హీరోగా వస్తున్న రోగ్ మార్చి 31న రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో బాలయ్య సినిమా పూర్తయిన తర్వాత మహేష్‌తో సినిమా ఉంటుందని సినీ పండితులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Rahul Gandhi: ఇతరులు ఏమి చెబుతున్నారో వినడం నేర్చుకున్నాను.. రాహుల్ గాంధీ

PoK: పెరిగిన జీలం నది నీటి మట్టం- పాకిస్తాన్‌కు వరద ముప్పు..? (video)

Mangoes : మామిడి పండ్లను పండించడానికి కాల్షియం కార్బైడ్‌ను ఉపయోగిస్తే?

Ganta Vs Vishnu : నా నియోజకవర్గంలో వేలు పెడితే సహించేలేది.. స్ట్రాంగ్ వార్నింగ్ (video)

గుర్రంపై ఊరేగింపు: దళిత వరుడిపై దాడి చేసిన ఉన్నత కుల వర్గం.. ఎక్కడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments