Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు-పూరీ కాంబోలో జనగణమన.. బాలయ్య సినిమా ముగిశాక..?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో పూరీ జగన్నాథ్‌తో జనగణమన సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. దేశభక్తితో కూడిన కథగా ఈ సినిమా ఉంటుందని.. అందుకే పవర్ ఫుల్‌గా జనగణమన టైటిల్ ఫిక్స్ చేసినట్లు పూరీ జగన్నాథ్

Webdunia
బుధవారం, 29 మార్చి 2017 (10:19 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో పూరీ జగన్నాథ్‌తో జనగణమన సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. దేశభక్తితో కూడిన కథగా ఈ సినిమా ఉంటుందని.. అందుకే పవర్ ఫుల్‌గా జనగణమన టైటిల్ ఫిక్స్ చేసినట్లు పూరీ జగన్నాథ్ అంటున్నారు. మహేష్‌తో ఆ సినిమా పట్టాలెక్కడం జరిగితే అది కేవలం తెలుగులోనే కాకుండా తమిళ హింది భాషల్లో కూడా తీస్తానని పూరీ జగన్నాథ్ చెప్తున్నాడు. 
 
గతంలో మహేష్ పూరీ జగన్నాథ్ కాంబో వచ్చిన పోకిరి ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఇండస్ట్రీ రికార్డులను సైతం బద్ధలు కొట్టిన ఆ సినిమా తర్వాత ఇద్దరు కలిసి బిజినెస్‌మెన్ సినిమా తీశారు. ఈ సినిమా కూడా అంచనాలను అందుకుంది. 
 
ఇక మరోసారి ఇద్దరు కలిసి జనగణమన టైటిల్ తో ఓ సినిమా చేస్తారని వార్తలొచ్చాయి. ప్రస్తుతం పూరి బాలయ్యతో సినిమా చేస్తున్నాడు అది సెట్స్ మీద ఉండగా ఇషాన్ హీరోగా వస్తున్న రోగ్ మార్చి 31న రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో బాలయ్య సినిమా పూర్తయిన తర్వాత మహేష్‌తో సినిమా ఉంటుందని సినీ పండితులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

YSR awards: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరిట ఆదర్శ రైతు అవార్డులు.. భట్టి విక్రమార్క

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments