Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియాంకా చోప్రా నిర్మాతగా... భోజ్‌పురి చిత్రం

సినీ తారలు నటనలో వచ్చిన డబ్బులతో పలు వ్యాపారాలు చేయడం తెలిసిందే. సినిమాలపై అభిమానమున్న కొంతమంది మాత్రం నిర్మాతలుగా మారి కొత్తవారికి.. కొత్త కథలకు అవకాశం ఇస్తుంటారు. ఇటీవల హీరోయిన్లే నిర్మాతలుగా మారడం

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2016 (11:11 IST)
సినీ తారలు నటనలో వచ్చిన డబ్బులతో పలు వ్యాపారాలు చేయడం తెలిసిందే. సినిమాలపై అభిమానమున్న కొంతమంది మాత్రం నిర్మాతలుగా మారి కొత్తవారికి.. కొత్త కథలకు అవకాశం ఇస్తుంటారు. ఇటీవల హీరోయిన్లే నిర్మాతలుగా మారడం చూస్తూనే ఉన్నాం. ప్రియాంక చోప్రా ఇది వరకు ప్రాంతీయ సినిమాల కోసం నిర్మాణ సంస్థను ప్రారంభించింది. ఇప్పుడు మరో ప్రొడక్షన్‌ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. 
 
కేవలం బాలీవుడ్‌లోనే కాకుండా భారత్‌లోని వివిధ ప్రాంతీయ భాషల్లో చిత్రాలు నిర్మించాలని అనుకుంటోందట. ఆ విధంగా పర్పుల్ పెబర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆమె ప్రస్తుతం మరాఠీలో ఓ సినిమా నిర్మిస్తోంది. రాజేశ్ మపుస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పేరు 'వెంటిలేటర్'. 
 
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అశుతోష్ గోవారికర్ ఇందులో ఓ కీలక పాత్ర పోషించడం ఈ సినిమాకు హైలెట్‌గా మారనుందని సినీనిపుణులు అంటున్నారు. ఈ సినిమాతో పాటుగా ప్రస్తుతం పంజాబీ, భోజ్‌పురీ భాషల్లో కూడా ప్రియాంక సినిమాలు నిర్మిస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పెట్రోల్ బంకు సిబ్బంది ఛాతిపై తుపాకీ గురిపెట్టిన యువతి .. తర్వాత ఏమైంది (Video)

Rapido: ఎందుకలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నావ్..? ర్యాపిడో డ్రైవర్‌ను నిలదీసిన యువతికి చెంపదెబ్బ (video)

Sonia Gandhi: ఉదర రుగ్మతతో ఆస్పత్రిలో సోనియా గాంధీ: నిలకడగానే ఆరోగ్యం

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ పోటీలు : ఏసీబీ విచారణకు కేటీఆర్

ఇజ్రాయెల్ - ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు - విద్యార్థులకు భారత్ అలెర్ట్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments