Webdunia - Bharat's app for daily news and videos

Install App

'జిల్' దర్శకుడు రాధాకృష్ణతో 'బాహుబలి' నెక్స్ట్ మూవీ

'బాహుబలి'తో జాతీయ స్టార్ అయిన ప్రభాస్ ఇపుడు... 'సాహో' సినిమాపైనే దృష్టి పెట్టారు. పక్కా ప్లానింగ్‌‌తో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. బహుభాషా చిత్రం కావడంతో, ఈ సినిమాలో కథానాయికగా శ్రద్ధా కపూర్‌ను తీసుకు

Webdunia
గురువారం, 5 అక్టోబరు 2017 (10:21 IST)
'బాహుబలి'తో జాతీయ స్టార్ అయిన ప్రభాస్ ఇపుడు... 'సాహో' సినిమాపైనే దృష్టి పెట్టారు. పక్కా ప్లానింగ్‌‌తో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. బహుభాషా చిత్రం కావడంతో, ఈ సినిమాలో కథానాయికగా శ్రద్ధా కపూర్‌ను తీసుకున్నారు. ఈ చిత్రానికి హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. 
 
'జిల్' దర్శకుడు రాధాకృష్ణకి కూడా ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన పనులు కూడా చకచకా జరిగిపోతున్నాయి. ఫిబ్రవరిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారు. 
 
ఒక వైపున 'సాహో' సినిమా చేస్తూనే.. ఆ తర్వాత సినిమా షూటింగులోనూ ప్రభాస్ పాల్గొననున్నట్టు సమాచారం. ఫిబ్రవరిలోగా నటీనటులు.. సాంకేతిక నిపుణుల ఎంపికతో పాటు అన్ని పనులను పూర్తి చేసుకుని రాధాకృష్ణ రెడీగా వుంటారు. 'సాహో'తో పాటు ఈ సినిమాను కూడా ప్రభాస్ పూర్తి చేయనున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sonu Sood: తిరుమలలో చిరు వ్యాపారిని పలకరించిన సోనూ సూద్ (video)

న్యూజిలాండ్‌లో కరోనా విజృంభణ - భారత్‌లో 5 వేలు దాటిన కరోనా

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

Vijayawada: వైజాగ్ కాలేజీలకు డ్రగ్స్ సప్లై.. కొరియర్, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు, సరఫరా

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments