Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ బాహుబలి-దేవసేన జంటగా కొత్త చిత్రం...

Webdunia
శనివారం, 15 డిశెంబరు 2018 (15:25 IST)
ప్రభాస్-అనుష్క జంటగా నటిస్తున్నారంటే అభిమానుల్లో ఆనందం ఓ స్థాయికి వెళ్లిపోతుంది. మళ్లీ అదే జరుగబోతోంది. బాహుబలి చిత్రం తర్వాత పర్ఫెక్ట్ పెయిర్‌గా ముద్రపడిన ప్రభాస్-అనుష్క మళ్లీ మరో చిత్రంలో కలిసి చేసేందుకు అంగీకరించినట్లు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గుసగసలు వినిపిస్తున్నాయి.
 
జిల్ ఫేమ్ రాధాకృష్ణ తెర‌కెక్కిస్తున్న చిత్రంలో రొమాంటిక్ కపుల్‌గా నటిస్తున్నట్లు సమాచారం. కాగా ఇదే చిత్రంలో పూజా హెగ్డే మరో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ చిత్రంలో ప్రభాస్-అనుష్కలపై రొమాంటిక్ సన్నివేశాలుంటాయని తెలుస్తోంది. మరి ఈ వార్త నిజమైతే అభిమానులకు పండగే. ఇప్పటికే వీళ్లద్దరూ కలిసి మిర్చి, బిల్లా, బాహుబ‌లి చిత్రాల‌లో నటించారు. బాహుబలి చిత్రం తర్వాత వీరిరువురూ పెళ్లి చేసుకుంటున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. ఐతే వాటిని ఇద్దరూ ఖండించారు.

సంబంధిత వార్తలు

వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

పోస్ట్ పోల్ సర్వే.. టీడీపీ కూటమి విజయం.. వైకాపాకు ఆ ప్రాంతాల్లో పట్టు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments