Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాంద్రాలో రూ.45కోట్ల కొత్త ఇల్లు కొనుగోలు చేసిన పూజా హేగ్డే

సెల్వి
శనివారం, 13 ఏప్రియల్ 2024 (11:30 IST)
బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్‌తో కలిసి త్వరలో రాబోయే చిత్రం దేవాలో కనిపించనున్న నటి పూజా హెగ్డే తన కొత్త ఇంట్లోకి మారనుంది. సముద్రానికి సమీపంలో బాంద్రాలో పూజా హెగ్డే ఇల్లు కొనుగోలు చేసింది. 4,000 చదరపు అడుగుల ఈ ఆస్తి విలువ రూ. 45 కోట్లు.
 
ఈ ఫ్లాట్ ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉంది. ఈ ఆస్తిని కొనుగోలు చేసేందుకు ముందు పూజ గోవాకు వెకేషన్‌కు వెళ్లింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 26.6 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న పూజా హెగ్డే.. ఇటీవల మేకప్ లేని గోవా ఎండలో విహరిస్తున్న ఫోటోలను నెట్టింట షేర్ చేసింది. ప్రస్తుతం పూజా హెగ్డే దేవా, సంకితో పాటు మూడు ప్రధాన దక్షిణ భారత ప్రాజెక్ట్‌లు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీటెక్ చేసిన విద్యార్థులు ఎందుకు పనికిరావడంలేదు: ఎమ్మెల్యే కూనంనేని (video)

కొండముచ్చులకు కూల్ కూల్‌గా పుల్ల ఐస్ క్రీమ్‌లు, యువతి ఉదారం (video)

Telangana Cabinet: ఏప్రిల్ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ : ఐదుగురు మంత్రులకు స్థానం

ప్రియుడిని పిలిచిన ప్రేయసి: బెడ్ కింద నుంచి బైటకొచ్చిన బోయ్ ఫ్రెండ్ (video)

Chandrababu: జగన్ ఇబ్బంది పెట్టాడు, బాబుకు కృతజ్ఞతలు: ప్రభుత్వ ఉద్యోగి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments