Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాంద్రాలో రూ.45కోట్ల కొత్త ఇల్లు కొనుగోలు చేసిన పూజా హేగ్డే

సెల్వి
శనివారం, 13 ఏప్రియల్ 2024 (11:30 IST)
బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్‌తో కలిసి త్వరలో రాబోయే చిత్రం దేవాలో కనిపించనున్న నటి పూజా హెగ్డే తన కొత్త ఇంట్లోకి మారనుంది. సముద్రానికి సమీపంలో బాంద్రాలో పూజా హెగ్డే ఇల్లు కొనుగోలు చేసింది. 4,000 చదరపు అడుగుల ఈ ఆస్తి విలువ రూ. 45 కోట్లు.
 
ఈ ఫ్లాట్ ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉంది. ఈ ఆస్తిని కొనుగోలు చేసేందుకు ముందు పూజ గోవాకు వెకేషన్‌కు వెళ్లింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 26.6 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న పూజా హెగ్డే.. ఇటీవల మేకప్ లేని గోవా ఎండలో విహరిస్తున్న ఫోటోలను నెట్టింట షేర్ చేసింది. ప్రస్తుతం పూజా హెగ్డే దేవా, సంకితో పాటు మూడు ప్రధాన దక్షిణ భారత ప్రాజెక్ట్‌లు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments