Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాంద్రాలో రూ.45కోట్ల కొత్త ఇల్లు కొనుగోలు చేసిన పూజా హేగ్డే

సెల్వి
శనివారం, 13 ఏప్రియల్ 2024 (11:30 IST)
బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్‌తో కలిసి త్వరలో రాబోయే చిత్రం దేవాలో కనిపించనున్న నటి పూజా హెగ్డే తన కొత్త ఇంట్లోకి మారనుంది. సముద్రానికి సమీపంలో బాంద్రాలో పూజా హెగ్డే ఇల్లు కొనుగోలు చేసింది. 4,000 చదరపు అడుగుల ఈ ఆస్తి విలువ రూ. 45 కోట్లు.
 
ఈ ఫ్లాట్ ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉంది. ఈ ఆస్తిని కొనుగోలు చేసేందుకు ముందు పూజ గోవాకు వెకేషన్‌కు వెళ్లింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 26.6 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న పూజా హెగ్డే.. ఇటీవల మేకప్ లేని గోవా ఎండలో విహరిస్తున్న ఫోటోలను నెట్టింట షేర్ చేసింది. ప్రస్తుతం పూజా హెగ్డే దేవా, సంకితో పాటు మూడు ప్రధాన దక్షిణ భారత ప్రాజెక్ట్‌లు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు వైరల్ ఫీవర్ - తెలుగు రాష్ట్రాల్లో ఓజీ ఫీవర్ ప్రారంభం

Mana Bathukamma 2025 Promo: మన బతుకమ్మ పాట ప్రోమో విడుదల (video)

భారత్ - పాక్‌ల మధ్య కాశ్మీర్ సమస్యను పరిష్కరించాలి : టర్కీ ప్రెసిడెంట్

Heavy Rains: సెప్టెంబర్ 26, 27 తేదీల్లో తెలంగాణలో భారీ వర్షాలు

భారత్ - పాక్‌తో సహా మొత్తం ఏడు యుద్ధాలు ఆపాను.. శాంతి బహుమతి ఇవ్వాలి : డోనాల్డ్ ట్రంప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments