ఆవారా సీక్వెల్‌లో కార్తీతో రొమాన్స్ చేయనున్న బీస్ట్ హీరోయిన్?

Webdunia
గురువారం, 8 జూన్ 2023 (12:22 IST)
టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం ఊపిరి ఫేమ్ కార్తీతో రొమాన్స్ చేయనుంది. ఆవారా సీక్వెల్‌లో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనుందని తెలుస్తోంది. ఆవారాలో తెల్లపిల్ల తమన్నా, కార్తీ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. 
 
ఇదే తరహాలో ఆవారా సీక్వెల్‌లోనూ పూజా హెగ్డే- కార్తీల మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. 2010లో వచ్చిన ఆ సినిమాకి సీక్వెల్ చేయడానికి లింగుస్వామి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇప్పటికే పూజా హెగ్డేను సంప్రదించినట్లు కోలీవుడ్ టాక్. 
 
కార్తీ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైకి వస్తుందని తెలుస్తోంది. అంతా అనుకున్నట్టుగా జరిగితే 'బీస్ట్' తరువాత పూజా హెగ్డే చేసే సినిమా ఇదే అవుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం తెలుగులో మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ రూపొందిస్తున్న సినిమాలో పూజా హెగ్డే నటిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి పెద్ద మనసు, పెంచలయ్య కుటుంబానికి రూ. 10 లక్షలు (video)

యమలోకానికి 4 రోజులు శెలవు పెట్టి హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న యమధర్మరాజు (video)

భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments