పరిహార పూజ చేశాకే కీర్తీ సురేష్ బాలీవుడ్ ఎంట్రీ?

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2023 (20:25 IST)
సినీనటి కీర్తి సురేష్ సినీ భవితవ్యంపై జ్యోతిష్యులు వేణు స్వామి కామెంట్స్ చేశారు. కెరీర్‌లో ఆమె ఇబ్బంది పడకుండా వుండాలంటే.. ఆమె చేత పరిహార పూజ చేయించాలట. 
 
ఈ మేరకు కీర్తి సురేష్ తల్లి వేణు స్వామి చేతుల మీదుగా పూజలు చేయించాలని భావిస్తోందట. ఆ తర్వాతే కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. 
 
కాగా కీర్తి సురేష్ తాజాగా మెగాస్టార్ చిరంజీవి సోదరిగా భోళా శంకర్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. దీంతో కీర్తి సురేష్ కూడా ట్రోల్స్‌కు గురైంది. అయితే త్వరలోనే కీర్తి సురేష్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతోంది. 
 
ఈ నేపథ్యంలో ఆమెకు అంతా కలిసి రావాలని జ్యోతిష్యుడు వేణు స్వామి వద్ద పూజలు చేయించాలని భావిస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిమ్మల్ని కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది: రైతులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

చిత్తూరు మేయర్ దంపతుల హత్య ఎలా జరిగిందంటే?

మొంథా తుఫాను- విశాఖపట్నంలో కూరగాయలు, సీఫుడ్స్ ధరలకు రెక్కలు

Azharuddin: మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మహ్మద్ అజారుద్ధీన్

చిత్తూరు మేయర్ దంపతులు హత్య కేసు : ఐదుగురుకి ఉరిశిక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments