Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరిహార పూజ చేశాకే కీర్తీ సురేష్ బాలీవుడ్ ఎంట్రీ?

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2023 (20:25 IST)
సినీనటి కీర్తి సురేష్ సినీ భవితవ్యంపై జ్యోతిష్యులు వేణు స్వామి కామెంట్స్ చేశారు. కెరీర్‌లో ఆమె ఇబ్బంది పడకుండా వుండాలంటే.. ఆమె చేత పరిహార పూజ చేయించాలట. 
 
ఈ మేరకు కీర్తి సురేష్ తల్లి వేణు స్వామి చేతుల మీదుగా పూజలు చేయించాలని భావిస్తోందట. ఆ తర్వాతే కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. 
 
కాగా కీర్తి సురేష్ తాజాగా మెగాస్టార్ చిరంజీవి సోదరిగా భోళా శంకర్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. దీంతో కీర్తి సురేష్ కూడా ట్రోల్స్‌కు గురైంది. అయితే త్వరలోనే కీర్తి సురేష్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతోంది. 
 
ఈ నేపథ్యంలో ఆమెకు అంతా కలిసి రావాలని జ్యోతిష్యుడు వేణు స్వామి వద్ద పూజలు చేయించాలని భావిస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Perni Nani: పార్లమెంటును దుర్వినియోగం చేసిన టీడీపీ.. లావువి లేనిపోని ఆరోపణలు- పేర్ని ఫైర్

బీటెక్ చేసిన విద్యార్థులు ఎందుకు పనికిరావడంలేదు: ఎమ్మెల్యే కూనంనేని (video)

కొండముచ్చులకు కూల్ కూల్‌గా పుల్ల ఐస్ క్రీమ్‌లు, యువతి ఉదారం (video)

Telangana Cabinet: ఏప్రిల్ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ : ఐదుగురు మంత్రులకు స్థానం

ప్రియుడిని పిలిచిన ప్రేయసి: బెడ్ కింద నుంచి బైటకొచ్చిన బోయ్ ఫ్రెండ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments