Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదిపురుష్‌కు ఓటీటీ క‌ళ్ళుజిగేల్ చేసే ఆఫ‌ర్‌

Webdunia
బుధవారం, 3 ఆగస్టు 2022 (16:25 IST)
Adipurush twitter
ఇప్పుడు పాన్ ఇండియా సినిమాగా మారిపోయాక ఓటీటీ సంస్థ‌లు కోట్ల‌ను పెట్టి కొనుగోలు చేసేందుకు ముందుకు వ‌స్తున్నారు. ఒక‌ప్పుడు శాటిలైట్ వ‌ర‌కు ప‌రిమితం కావ‌డంతో అంత రేటు వ‌చ్చేదికాదు. ఇప్పుడు వ‌ర‌ల్డ్ మొత్తం చూసేలా ఓటీటీ అనేది కొత్త బిజినెస్ రావ‌డంతో ఆ దిశ‌గా నిర్మాత‌లు సినిమాలు తీస్తున్నారు.
 
తాజాగా ప్ర‌భాస్ న‌టిస్తున్న ఆదిపురుష్‌కు భారీ రేటుతో నెట్‌ఫ్లిక్స్ సంస్థ ముందుకు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌లో దీనిపై భారీ క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. సాహో, రాదే శ్యామ్ చిత్రాలు ప్ర‌భాస్‌నుంచి వ‌చ్చినా పెద్దగా ఆడ‌లేదు. కానీ ఆయ‌న రేటు మాత్రం పెరిగిపోతుంది. ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో కృతి స‌న‌న్‌, సైఫ్ అలీఖాన్‌తోపాటు ప‌లువున‌టిస్తున్నారు.
 
తాజా స‌మాచారం మేర‌కు నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమాను 250 కోట్ల‌కు హ‌క్కులు కొనుగోలు చేసింద‌ని తెలుస్తోంది. ఇందులో ప‌లుర‌కాల భాష‌ల‌కు చెందిన హక్కులు కూడా వుంటాయి. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా పుణ్య‌మా అని పెద్ద హీరోల చిత్రాలు బిజినెస్ చేయ‌డం ఓటీటీ వ‌ల్ల నిర్మాత‌ల‌కు ఊర‌ట‌గా వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిత్యానంద నిజంగా చనిపోయారా? సోషల్ మీడియాలో వీడియో హల్చల్

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోదు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

లిఫ్ట్‌ పేరుతో నమ్మించి... జర్మనీ యువతిపై అత్యాచారం

భారత్ కంటే పాకిస్తాన్ సేఫ్ ప్లేసా? యోవ్, ఏందయ్యా ఇదీ?!!

తెలంగాణ టీడీపీ చీఫ్‌గా నందమూరి సుహాసిని.. చంద్రబాబు ప్లాన్ ఏంటి..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments