Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్, వైఎస్సార్ బయోపిక్స్ వ‌చ్చేది ఒకే రోజునా?

ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో బయోపిక్స్ ట్రెండ్ న‌డుస్తోంది. సావిత్రి బ‌యోపిక్ వ‌చ్చి ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్ బ‌యోపిక్ కూడా సెట్స్ పైకి వెళ్ల‌డానికి రెడీ అవుతోంది. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఎన్టీఆర్ బ‌యోప

Webdunia
బుధవారం, 30 మే 2018 (13:11 IST)
ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో బయోపిక్స్ ట్రెండ్ న‌డుస్తోంది. సావిత్రి బ‌యోపిక్ వ‌చ్చి ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్ బ‌యోపిక్ కూడా సెట్స్ పైకి వెళ్ల‌డానికి రెడీ అవుతోంది. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఎన్టీఆర్ బ‌యోపిక్ 2019 సంక్రాంతి నాటికి దాన్ని విడుదల చేస్తామని కూడా ప్రకటించారు.
 
ఇక మరోవైపు దర్శకుడు మహి వి రాఘవ్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో దివంగ‌త నేత వై.ఎస్.రాజ‌శేఖ‌ర్ రెడ్డి బ‌యోపిక్ రూపొందుతోంది. ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం జూలైలో రెగ్యుల షూట్‌కు వెళ్లనుంది. ఈ చిత్రాన్ని కూడా 2019 సంక్రాంతి నాటికి విడుదల చేసే యోచనలో సదరు దర్శక నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది.
 
ఇలా ఇద్దరు ప్రముఖ వ్యక్తుల బయోపిక్స్ ఒకేసారి విడుదల కానుండటం విశేషమనే చెప్పాలి. అయితే ఈ వార్తపై ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఇదే క‌నుక నిజ‌మై.. రెండు బ‌యోపిక్‌లు ఒకేసారి రిలీజ్ అయితే... ఏ బ‌యోపిక్ విశేషంగా ఆక‌ట్టుకుంటుందనేది చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నాటకలో దారుణం.. బేకరీలో వ్యక్తిని నరికి చంపిన దుండగులు

Kavamma: కావమ్మ తిరునాళ్లలో విషాదం: అమ్మవారికి దిష్టి తీస్తూ కుప్పకూలిపోయాడు..(video)

Bihar: తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం- స్నాక్స్ ఇస్తానని తీసుకెళ్లి..?

గుండ్లపాడును వెంటాడుతున్న ఫ్యాక్షన్ భూతం.. ఆ గ్రామంలో 18 హత్యలు

Uncle: కుమార్తెను వేధించాడు.. అల్లుడిని కిడ్నాప్ చేసి హత్య చేసిన మామ..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments