టాలీవుడ్ ముదురు హీరోకి మలయాళీ భామ ఫిక్స్?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న ముదురు హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఈయన సరసన నటించేందుకు కుర్ర హీరోయిన్లే కాదు... కొందరు సీనియర్ హీరోయిన్లు సైతం ససేమిరా ఉంటున్నారు. ఈ కోవలో తమన్నా, కాజల్ అగర్వాల్, నయనతా

Webdunia
ఆదివారం, 12 నవంబరు 2017 (10:47 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న ముదురు హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఈయన సరసన నటించేందుకు కుర్ర హీరోయిన్లే కాదు... కొందరు సీనియర్ హీరోయిన్లు సైతం ససేమిరా ఉంటున్నారు. ఈ కోవలో తమన్నా, కాజల్ అగర్వాల్, నయనతార ఇలా చాలా మందే ఉన్నారు. దీంతో వెంకీ సరసన నటించే హీరోయిన్ కరువైంది. 
 
ఈ నేపథ్యంలో ముదురు హీరో సరసన నటించేందుకు ఓ మలయాళీ భామను ఫిక్స్ చేశారట. 'గురు' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విక్టరీ హీరో ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ఓ మూవీకి ప్లాన్ చేశాడు. ఇందులో కథానాయికగా కాజల్‌ లేదా తమన్నాను అనుకున్నప్పటికి పలు కారణాల వలన మలయాళ కుట్టీ నిత్యామీనన్‌ని ఫైనల్ చేశారనే టాక్ వినిపిస్తుంది. 
 
ఈ మధ్య అంతగా సినిమాలు లేని నిత్యా.. వెంకీతో సినిమాకి సై అందట. మరి వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఏ రేంజ్‌లో వర్కవుట్ అవుతుందో చూడాలి. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి "ఆడవాళ్లూ మీకు జోహార్లు" అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెంగళూరులో పట్టపగలు విద్యార్థినిని హత్య చేసిన యువకుడు

విజయవాడ: త్వరలో ఏఐతో పౌరులకు సేవలు అమలు.. మేయర్ రాయన

హైదరాబాద్ ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ.. నిందితుల్లో మాజీ మంత్రి సోదరుడు

శబరిమల ఆలయం బంగారం మాయం.. నిందితుడిని అరెస్ట్ చేసిన సిట్

ఈశాన్య రుతుపవనాల ఆగమనం - తెలంగాణాలో వర్షాలే వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments