Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ ముదురు హీరోకి మలయాళీ భామ ఫిక్స్?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న ముదురు హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఈయన సరసన నటించేందుకు కుర్ర హీరోయిన్లే కాదు... కొందరు సీనియర్ హీరోయిన్లు సైతం ససేమిరా ఉంటున్నారు. ఈ కోవలో తమన్నా, కాజల్ అగర్వాల్, నయనతా

Webdunia
ఆదివారం, 12 నవంబరు 2017 (10:47 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న ముదురు హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఈయన సరసన నటించేందుకు కుర్ర హీరోయిన్లే కాదు... కొందరు సీనియర్ హీరోయిన్లు సైతం ససేమిరా ఉంటున్నారు. ఈ కోవలో తమన్నా, కాజల్ అగర్వాల్, నయనతార ఇలా చాలా మందే ఉన్నారు. దీంతో వెంకీ సరసన నటించే హీరోయిన్ కరువైంది. 
 
ఈ నేపథ్యంలో ముదురు హీరో సరసన నటించేందుకు ఓ మలయాళీ భామను ఫిక్స్ చేశారట. 'గురు' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విక్టరీ హీరో ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ఓ మూవీకి ప్లాన్ చేశాడు. ఇందులో కథానాయికగా కాజల్‌ లేదా తమన్నాను అనుకున్నప్పటికి పలు కారణాల వలన మలయాళ కుట్టీ నిత్యామీనన్‌ని ఫైనల్ చేశారనే టాక్ వినిపిస్తుంది. 
 
ఈ మధ్య అంతగా సినిమాలు లేని నిత్యా.. వెంకీతో సినిమాకి సై అందట. మరి వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఏ రేంజ్‌లో వర్కవుట్ అవుతుందో చూడాలి. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి "ఆడవాళ్లూ మీకు జోహార్లు" అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ మహిళ పండించిన మామిడి పండు ధర రూ.10 వేలు!!

ఏపీ అధికారులను అడుక్కోవడం ఏంటి? వాళ్లకు టీటీడీ వుంటే మనకు వైటీడీ ఉంది కదా? సీఎం రేవంత్

Christian pastors: క్రైస్తవ పాస్టర్లకు గౌరవ వేతనాల చెల్లింపు.. రూ.13కోట్లు విడుదల

Andhra Pradesh: ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు.. బలమైన గాలులు, మెరుపులు.. ప్రజలకు ఊరట

Pawan Kalyan: చంద్రబాబు మరో 15 సంవత్సరాలు సీఎంగా పనిచేయాలి... పవన్ ఆకాంక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments