Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయనతారను పట్టించుకోని ఢిల్లీ జనం.. విఘ్నేశ్ వీడియో వైరల్

సెల్వి
శనివారం, 23 నవంబరు 2024 (14:22 IST)
Nayantara
తన భర్తతో కలిసి ఢిల్లీలోని ఓ రెస్టారెంట్‌‌కు డిన్నర్‌‌కు వెళ్లింది నయనతార. దాదాపు 30 నిమిషాలు క్యూలో నిలబడ్డారు. ఒక్కరు కూడా ఈ స్టార్‌ జంట వైపు కన్నెత్తి చూడలేదు. సాధారణంగా స్టార్స్ కనబడితే.. ఎంచక్కా సెల్ఫీల కోసం జనం ఎగబడతారు. 
 
అలాంటిది దక్షిణాది లేడి సూపర్ స్టార్ నయనతార, తన భర్తతో ఢిల్లీ రెస్టారెంట్‌లో కనిపిస్తే జనం కన్నెత్తి కూడా చూడలేదు. ఇటీవల నయన్ తన భర్తతో కలిసి పుట్టిన రోజు వేడుకల కోసం ఢిల్లీకి వెళ్లారు. ఓ హోటల్‌కు వెళ్లిన నయన టేబుల్ కోసం అర్థగంట వేచి చూశారు. 
 
కానీ అక్కడ ఆమెను ఎవరూ గుర్తు పట్టలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను నెట్టింట పోస్టు చేశారు నయన్ భర్త విఘ్నేశ్. చాలా ఏళ్ల తర్వాత సింపుల్‌గా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాం. ఇలా కలిసి డిన్నర్ చేయడం హ్యాపీగా వుంది. ఈ వీడియో తీసిన వ్యక్తికి ధన్యవాదాలు అంటూ విఘ్నేశ్ పోస్టు చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vignesh Shivan (@wikkiofficial)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వృద్ధుడికి ఆశ చూపిన మహిళ.. రూ. 8.7 కోట్లు కొట్టేశారు.. చివరికి ఏం జరిగిందంటే?

Bengal: పట్టపగలే హత్య.. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడి కుమారుడిని కాల్చి చంపేశారు

తిరుమలలో ఆసక్తికర దృశ్యం.. అనుకోకుండా ఎదురుపడిన రోజా, నారాయణ (వీడియో)

వేడి వేడి మిర్చి బజ్జీ ప్రాణం తీసేసింది

Jagan: జగన్ రాఖీ శుభాకాంక్షలు.. ట్రోల్స్ మొదలు- దోచుకున్న దాన్ని దాచడానికి పోరాటం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments