నయనతారను పట్టించుకోని ఢిల్లీ జనం.. విఘ్నేశ్ వీడియో వైరల్

సెల్వి
శనివారం, 23 నవంబరు 2024 (14:22 IST)
Nayantara
తన భర్తతో కలిసి ఢిల్లీలోని ఓ రెస్టారెంట్‌‌కు డిన్నర్‌‌కు వెళ్లింది నయనతార. దాదాపు 30 నిమిషాలు క్యూలో నిలబడ్డారు. ఒక్కరు కూడా ఈ స్టార్‌ జంట వైపు కన్నెత్తి చూడలేదు. సాధారణంగా స్టార్స్ కనబడితే.. ఎంచక్కా సెల్ఫీల కోసం జనం ఎగబడతారు. 
 
అలాంటిది దక్షిణాది లేడి సూపర్ స్టార్ నయనతార, తన భర్తతో ఢిల్లీ రెస్టారెంట్‌లో కనిపిస్తే జనం కన్నెత్తి కూడా చూడలేదు. ఇటీవల నయన్ తన భర్తతో కలిసి పుట్టిన రోజు వేడుకల కోసం ఢిల్లీకి వెళ్లారు. ఓ హోటల్‌కు వెళ్లిన నయన టేబుల్ కోసం అర్థగంట వేచి చూశారు. 
 
కానీ అక్కడ ఆమెను ఎవరూ గుర్తు పట్టలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను నెట్టింట పోస్టు చేశారు నయన్ భర్త విఘ్నేశ్. చాలా ఏళ్ల తర్వాత సింపుల్‌గా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాం. ఇలా కలిసి డిన్నర్ చేయడం హ్యాపీగా వుంది. ఈ వీడియో తీసిన వ్యక్తికి ధన్యవాదాలు అంటూ విఘ్నేశ్ పోస్టు చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vignesh Shivan (@wikkiofficial)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆయన అద్భుతంరా బుజ్జీ: డిప్యూటీ సీఎం పవన్ దాతృత్వంపై ప్రశంసలు

మోడీజీ.. ప్లీజ్ నాకు న్యాయం చేయండి: అండర్ వరల్డ్ డాన్ కుమార్తె హసీన్ వీడియో ద్వారా విజ్ఞప్తి

Fibernet Case: చంద్రబాబుపై దాఖలైన ఫైబర్‌నెట్ కేసు.. కొట్టివేసిన వైజాగ్ ఏసీబీ కోర్టు

సార్, ఇక్కడ పవర్ కట్, నెట్ లేదు: WFH ఉద్యోగి నాటకాలు, పీకేయండంటూ కామెంట్స్

పార్లమెంటులో అమరావతి రాజధాని బిల్లుకు బ్రేక్.. సంబరాలు చేసుకుంటున్న వైకాపా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తర్వాతి కథనం
Show comments