Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయనతారను పట్టించుకోని ఢిల్లీ జనం.. విఘ్నేశ్ వీడియో వైరల్

సెల్వి
శనివారం, 23 నవంబరు 2024 (14:22 IST)
Nayantara
తన భర్తతో కలిసి ఢిల్లీలోని ఓ రెస్టారెంట్‌‌కు డిన్నర్‌‌కు వెళ్లింది నయనతార. దాదాపు 30 నిమిషాలు క్యూలో నిలబడ్డారు. ఒక్కరు కూడా ఈ స్టార్‌ జంట వైపు కన్నెత్తి చూడలేదు. సాధారణంగా స్టార్స్ కనబడితే.. ఎంచక్కా సెల్ఫీల కోసం జనం ఎగబడతారు. 
 
అలాంటిది దక్షిణాది లేడి సూపర్ స్టార్ నయనతార, తన భర్తతో ఢిల్లీ రెస్టారెంట్‌లో కనిపిస్తే జనం కన్నెత్తి కూడా చూడలేదు. ఇటీవల నయన్ తన భర్తతో కలిసి పుట్టిన రోజు వేడుకల కోసం ఢిల్లీకి వెళ్లారు. ఓ హోటల్‌కు వెళ్లిన నయన టేబుల్ కోసం అర్థగంట వేచి చూశారు. 
 
కానీ అక్కడ ఆమెను ఎవరూ గుర్తు పట్టలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను నెట్టింట పోస్టు చేశారు నయన్ భర్త విఘ్నేశ్. చాలా ఏళ్ల తర్వాత సింపుల్‌గా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాం. ఇలా కలిసి డిన్నర్ చేయడం హ్యాపీగా వుంది. ఈ వీడియో తీసిన వ్యక్తికి ధన్యవాదాలు అంటూ విఘ్నేశ్ పోస్టు చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vignesh Shivan (@wikkiofficial)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

'ఆపరేషన్ మహదేవ్' ... పహల్గాం ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్

గబ్బిలాల వేట.. చిల్లీ చికెన్ పేరుతో హోటళ్లకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సప్లై.. ఎక్కడ?

నెల్లూరులో ఏం జరిగిందంటే? ప్రియుడిని ఇంటికి పిలిపించి హత్య చేసింది

Flood Alert: గోదావరి నదికి వరదలు.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిక

ఆపరేషన్ మహాదేవ్- ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టిన సైన్యం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments