తల్లిదండ్రులు కాబోతున్న నయనతార - విఘ్నేష్ జంట?

Webdunia
మంగళవారం, 22 మార్చి 2022 (21:58 IST)
నయనతార - విఘ్నేష్ జంట గురించే ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చ సాగుతోంది. ఇప్పటికే వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ అయ్యిందని.. త్వరలో వివాహం జరిగిందని టాక్ వస్తోంది.
 
అయితే ఇటీవలే ఒక గుడిలో నయన్ నుదుటిన బొట్టుతో కనిపించడంతో వీరిద్దరూ రహస్యంగా వివాహం చేసుకున్నారని వార్తలు గుప్పుమన్నాయి. ఈ వార్తలపై ఈ జంట ఇప్పటివరకు స్పందించకపోవడంతో వీరి పెళ్లి వార్తలు నిజమే అని అందరు ఫిక్స్ అయిపోయారు.
 
తాజాగా నయన్ గురించి మరో షాకింగ్ వార్త కోలీవుడ్‌లో హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం నయన్- విఘ్నేష్ జంట తల్లిదండ్రులు కావాలని ఆరాటపడుతున్నారట. అది కూడా సరోగసీ ద్వారా నయన్ తల్లి కావాలనుకుంటున్నదట. 
 
ఇప్పటికే బాలీవుడ్, హాలీవుడ్‌లో ఈ పద్దతి సర్వ సాధారణం అయిపోయింది. ఇటీవలే ప్రియాంక- నిక్ దంపతులు సరోగసీ ద్వారా తల్లిదండ్రులుగా మారిన సంగతి తెల్సిందే. ఇక అదే పంథాలో ఈ జంట కూడా పేరెంట్స్ కావాలని ఆశపడుతున్నారట. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీజేపీ అంటే బ్రిటీష్ జనతా పార్టీ - బ్రిటిషర్ల కంటే ప్రమాదం : సీఎం రేవంత్ రెడ్డి

మా మంత్రులను బద్నాం చేస్తే సహించను... వార్తలు రాసేముందు వివరణ అడగండి : సీఎం రేవంత్

ఇంగిత జ్ఞానం లేని జగన్... ప్రజలు గుణపాఠం నేర్పినా బుద్ధి మారలేదు : సీఎం సీబీఎన్

అమృత్ భారత్ రైళ్లలో ఆర్ఏసీ రద్దు.. ఇక కేవలం బెర్తులు మాత్రమే కేటాయింపు

ఆస్తుల సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు.. కట్టు కథలకు భయపడను : భట్టి విక్రమార్క

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాన్సర్ అవగాహనకు మద్దతుగా 2026 ముంబయి మారథాన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పరివర్తన్

పురుషుల కంటే మహిళలు చలికి వణికిపోతారు, ఎందుకని?

గుండెకి ఈ పండ్లు ఆరోగ్యం

అల్పాహారం, ఒత్తిడి, రాత్రిపూట నిద్ర... మధుమేహంతో లింక్

ఈ నూతన సంవత్సరంలో సాధారణ అలవాట్ల కోసం పెద్ద తీర్మానాలను చేసుకున్న అనన్య పాండే

తర్వాతి కథనం
Show comments