Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయనతార దెబ్బతో గుడ్లు తేలేసిన ప్రొడ్యూసర్, ఏమైంది? (video)

Webdunia
గురువారం, 21 నవంబరు 2019 (16:20 IST)
నయనతార.. ఎవ్వరి మాటా వినదు. ఆమె రూటే సెపరేటు. కాల్షీట్లు ఇస్తుంది. ఇచ్చినంతవరకే నటిస్తుంది. ఆ తర్వాత సినిమా ప్రమోషన్లు గట్రా అంటే అస్సలు పట్టించుకోదు. ఎవరెన్ని మాటలన్నా డోంట్ కేర్ అంటుంది. అంతెందుకు మెగాస్టార్ చిరంజీవి సైరా యూనిట్‌కే ఆమె చుక్కలు చూపించింది. అంతటి మొండిఘటం నయనతార.
 
ఇక అసలు విషయానికి వస్తే... నయనతార ప్రస్తుతం పారితోషికం రూ. 5 కోట్లు అని అనుకున్నారు కదా. కానీ నిన్ననే తన రేటు పెంచేసిందట. కోలీవుడ్ ప్రొడ్యూసర్ ఓ ప్రిస్టీజియస్ ప్రాజెక్టు తీసేందుకు నయనతారను సంప్రదించారట. చిత్ర కథంతా ఎంతో ఆసక్తి విన్న నయనతార, స్టోరీ సూపర్బ్ అని ఎగిరి గంతేసిందట. ఆ తర్వాతే అసలు కథ మొదలైందట. 
ఆ చిత్రంలో నటించాలంటే తనకు రూ. 8 కోట్లు పారితోషికంగా ఇవ్వాలంటూ కండిషన్ వేసిందిట. అదేంటమ్మా... మొన్నే కదా రూ. 5 కోట్లు అన్నారు, ఇప్పుడేంటి అకస్మాత్తుగా ఈ ఫిగర్ అని అడిగితే... అది మొన్నటి ఫిగర్, ఇది ఇవాల్టి ఫిగర్. నచ్చితే ఓకే చెయ్యండి లేదంటే మీ స్టోరీని ఇంకెవరికైనా చెప్పుకోండి అని లేచి వెళ్లిపోయిందట. అదీ సంగతి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తొలి ఏకాదశి పర్వదినం : ఆలయాల్లో భక్తుల రద్దీ

మనిషి దంతాలతో వింత చేప?

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments