Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే లొకేషన్‌లో నాగచైతన్య, శోభితా.. కలిసే వెళ్లారా?

సెల్వి
మంగళవారం, 23 ఏప్రియల్ 2024 (10:00 IST)
టాలీవుడ్ హీరో నాగచైతన్య, తెలుగు హీరోయిన్, అలాగే మాజీ మిస్ ఇండియా సైరన్ శోభితా ధూళిపాళ ఒకే లొకేషన్‌లో వున్నట్లు సోషల్ మీడియా పోస్టుల ద్వారా వెల్లడి అయ్యింది. 
 
ఈ ఇద్దరు నటులు ఇటీవల వారి సంబంధిత ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలలో ఒకే స్థలంలో తీసిన చిత్రాలను అప్‌లోడ్ చేశారు. ఇంతకుముందు వారు లండన్‌లో దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
తాజాగా శోభిత మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సమీపంలోని తిపేశ్వర్ వన్యప్రాణుల అభయారణ్యంకి వెళ్లి వెకేషన్‌ను సెలెబ్రేట్ చేసుకుంటోంది. ఆపై మరో రోజు తర్వాత నాగ చైతన్య తన వెకేషన్ ఫోటోలను నెట్టింట షేర్ చేశాడు. 
 
ఈ ఫోటోలు ఒకే లొకేషన్‌కు చెందినవి అని నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ కలిసే వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారని కొందరు అంటున్నారు. మరికొందరైతే.. వేసవి వెకేషన్ కోసం చాలామంది చాలామంది వెళ్తుంటారని.. అలా వారిద్దరూ వెళ్లి వుండవచ్చునని చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

13-year-old girl kills 4-year-old boy: బెర్రీలు తెస్తానని చెప్పి.. నాలుగేళ్ల బాలుడిని హతమార్చిన 13 ఏళ్ల బాలిక

Vada Share : వడ షేర్ చేసుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

టీడీపీ నక్రాలు చేస్తే 10 మంది ఎంపీలను బీజేపీ లాగేస్తుంది : ప్రొఫెసర్ నాగేశ్వర్ (Video)

ఢిల్లీ హైకోర్టు జడ్జి నివాసంలో అగ్నిప్రమాదం.. మంటలు ఆర్పివేశాక బయటపడిన నోట్ల కట్టలు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments