Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే లొకేషన్‌లో నాగచైతన్య, శోభితా.. కలిసే వెళ్లారా?

సెల్వి
మంగళవారం, 23 ఏప్రియల్ 2024 (10:00 IST)
టాలీవుడ్ హీరో నాగచైతన్య, తెలుగు హీరోయిన్, అలాగే మాజీ మిస్ ఇండియా సైరన్ శోభితా ధూళిపాళ ఒకే లొకేషన్‌లో వున్నట్లు సోషల్ మీడియా పోస్టుల ద్వారా వెల్లడి అయ్యింది. 
 
ఈ ఇద్దరు నటులు ఇటీవల వారి సంబంధిత ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలలో ఒకే స్థలంలో తీసిన చిత్రాలను అప్‌లోడ్ చేశారు. ఇంతకుముందు వారు లండన్‌లో దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
తాజాగా శోభిత మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సమీపంలోని తిపేశ్వర్ వన్యప్రాణుల అభయారణ్యంకి వెళ్లి వెకేషన్‌ను సెలెబ్రేట్ చేసుకుంటోంది. ఆపై మరో రోజు తర్వాత నాగ చైతన్య తన వెకేషన్ ఫోటోలను నెట్టింట షేర్ చేశాడు. 
 
ఈ ఫోటోలు ఒకే లొకేషన్‌కు చెందినవి అని నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ కలిసే వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారని కొందరు అంటున్నారు. మరికొందరైతే.. వేసవి వెకేషన్ కోసం చాలామంది చాలామంది వెళ్తుంటారని.. అలా వారిద్దరూ వెళ్లి వుండవచ్చునని చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh: న్యూ స్కిల్ డెవలప్‌మెంట్ పోర్టల్ ప్రారంభించనున్న ఏపీ సర్కారు

హెల్మెట్ నిబంధన ఓ పెట్రోల్ బంక్ కొంప ముంచింది...

సుడిగాలులు, ఉరుములు అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు

Pulivendula: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపైనే అందరి దృష్టి

స్పా సెంటరులో వ్యభిచారం.. ఓ కస్టమర్.. ఇద్దరు యువతుల అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments