Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బే.. అదంతా ఉత్తుత్తి వార్తే... క్లారిటీ ఇచ్చిన మూవీ యూనిట్

Webdunia
గురువారం, 13 ఫిబ్రవరి 2020 (12:16 IST)
మెగాస్టార్ చిరంజీవి - దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్ శరవేరంగాసాగుతోంది. ఆచార్య అనే వర్కింట్ టైటిల్‌తో ఈ చిత్రం షూటింగ్ సాగుతుంటే, ఇందులో చిరంజీవి స్నేహితుడు, సీనియర్ హీరో డాక్టర్ మోహన్ బాబు ఓ కీలకమైన పాత్రను పోషిస్తున్నారనే వార్తల హల్చచల్ చేసింది. వినోదంతో పాటు సందేశంతో కూడిన ఈ మూవీ కథలో మోహన్ బాబు పాత్ర ఈ సినిమాకి హైలైట్‌గా నిలవనుందనే టాక్ వినిపిస్తోంది.
 
ఈ ప్రచారంపై మూవీ యూనిట్ స్పందించింది. ఈ సినిమాలో మోహన్ బాబు నటించడం లేదని స్పష్టంచేసింది. మోహన్ బాబుకి తగిన పాత్ర తమ సినిమాలో లేదనీ, అలాంటి పాత్రే గనుక వుంటే తప్పకుండా సంప్రదించేవారమని వివరణ ఇచ్చింది. గతంలో చిరంజీవి - మోహన్ బాబు కలిసి నటించారు. మళ్లీ ఇంతకాలానికి ఈ ఇద్దరినీ ఒకే తెరపై చూడాలనుకునే అభిమానుల ఆశ. అయితే, చిత్ర యూనిట్ ఇచ్చిన క్లారిటీతో అది నిరాశే అయింది. త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో చరణ్ ఒక ముఖ్యమైన పాత్రలో కనుపించనున్నాడనే సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

థ్యాంక్యూ చిన్నన్నయ్యా.. మీరిచ్చిన పుస్తకమే రాజకీయ చైతన్యం కలిగించింది : పవన్

Onam Dance: కేరళలో ఓనం సంబరాల్లో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి వ్యక్తి మృతి (video)

ఓనం వేడుకల్లో విషాదం.. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి మృతి చెందిన ఉద్యోగి

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం - ఉత్తర కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన

కుమార్తెపై బహిష్కరణ వేటు వేసిన తండ్రి కేసీఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments