Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిల్కీ బ్యూటీ మిర్చీలా మారిపోయింది...?

Webdunia
శనివారం, 20 అక్టోబరు 2018 (14:24 IST)
మిల్కీ బ్యూటీకి కోపమొచ్చింది. ఒక డైరెక్టర్‌ను చెడామడా తిట్టేసిన తమన్నా చివరకు ఆయన పేరునే తొలగించేసింది. టైటిల్‌లో కూడా డైరెక్టర్ పేరును లేకుండా చేసిందట తమన్నా. చివరివరకు తన పంతం నెగ్గించుకుందట తమన్నా. 
 
తమన్నా తన పంతం నెగ్గించుకుంది. ఆమె తాజాగా దటీజ్ మహాలక్ష్మి సినిమాలో నటిస్తోంది. సినిమాను దర్శకుడు నీలకంఠ మొదలుపెట్టాడు. కానీ ఆ దర్సకుడితో కొన్నిరోజులకే గొడవపడింది తమన్నా. ఆ దర్శకుడితో మూవీ చేయనని తమన్నా చెప్పడంతో నిర్మాతలు తమన్నా కోసం దర్శకుడినే తప్పించేశారట. అంతేకాదు కొత్త దర్శకుడితో సినిమాను పూర్తి చేశారు. సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు కూడా. కానీ అందులో మొదటి దర్శకుడి పేరు లేదట. 
 
దర్సకుడు నీలకంఠతో అభిప్రాయబేధాలు రావడంతో ఆ సినిమా నుంచి తమన్నాను తప్పించి ప్రశాంత్ వర్మను తీసుకున్నారట. అయితే మొదటి దర్శకుడి పేరు వేయకపోవడంతో కొత్త దర్శకుడు కూడా తన పేరును వేయవద్దని కోరారట. ఎందుకంటే సగం ఒక దర్శకుడు సినిమాను పూర్తిచేస్తే మిగిలిన సినిమాను తాను పూర్తిచేశానని, అయితే ఆ దర్శకుడికి దక్కని గౌరవం తనకు వద్దన్నాడట. కానీ డైరెక్టర్ పేరే లేకుండా చేయడం, దర్శకుడిని తప్పించడంతో తమన్నా సంతోషంలో ఉందట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments