Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ బ్యానర్లో మారుతి, ఇంతకీ హీరో ఎవరు?

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2020 (18:42 IST)
ప్రతిరోజు పండగే సినిమాతో సక్సెస్ సాధించినప్పటికీ, మారుతి తదుపరి చిత్రం ఎవరితో అనేది ఇంకా ఎనౌన్స్ చేయలేదు. కొంతమంది హీరోల పేర్లు తెర పైకి వచ్చినప్పటికీ ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు. అయితే తాజా వార్త ఏంటంటే, మారుతి తదుపరి చిత్రాన్ని యు.వి. క్రియేషన్స్ బ్యానర్లోనే సినిమా చేయనున్నాడు. గతంలో ఈ బ్యానర్లో మారుతి మహానుభావుడు, ప్రతిరోజు పండగే చిత్రాలు తెరకెక్కించాడు.
 
ఇప్పుడు నెక్ట్స్ మూవీని కూడా యు.వి.క్రియేషన్స్ సంస్థకే చేయనున్నట్టు సమాచారం. అయితే.. హీరో ఎవరు అనేది ఆసక్తిగా మారింది. మాస్ మహారాజా రవితేజ పేరు ప్రముఖుంగా వినిపిస్తోంది. రవితేజకు మారుతి కథ చెప్పినట్టు గతంలో వార్తలు వచ్చాయి కానీ.. అఫిషియల్‌గా ఇంకా కన్ఫర్మ్ కాలేదు. రవితేజతో ప్రాజెక్ట్ సెట్ కాకపోతే... యంగ్ హీరో నటించే అవకాశం ఉంది అంటున్నారు.
 
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంపిక చేస్తున్నారు. అంతా సెట్ అయిన తర్వాత త్వరలోనే ఈ మూవీని అఫిషియల్‌గా ఎనౌన్స్ చేయనున్నారు. అప్పటివరకు మారుతి నెక్ట్స్ మూవీ హీరో ఎవరు అనేది సస్పెన్స్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చంద్రబాబు కుంటే జగన్ ఆస్తులు తక్కువా?

Miss World Pageant: మే 7 నుండి 24 రోజుల పాటు హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు.. ఖర్చు రూ.54కోట్లు

ఏపీ ప్రజలకు చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ!!

Marri Rajasekhar: జగన్ ద్రోహం చేశారు.. ఆయనది నమ్మదగని నాయకత్వ శైలి.. టీడీపీలో చేరుతా

ఆ మహిళ పండించిన మామిడి పండు ధర రూ.10 వేలు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments