Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ ఖాతాలో తొలి పాన్ ఇండియా మూవీ.. ఆమెను తీసుకుంటే?

Webdunia
బుధవారం, 1 మార్చి 2023 (16:24 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఎప్పటిలాగానే త్రివిక్రమ్ సీనియర్ నటిని రంగంలోకి దించనున్నారు. మహేష్ 28వ సినిమాగా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. త్వరలో సెట్స్ పైకి వెళ్లే ఈ సినిమాను హారిక అండ్ హాసిని సంస్థ నిర్మిస్తోంది. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్‌గా కనిపిస్తారని టాక్ వస్తోంది. 
 
ఇక తన సినిమాల్లో కీలకమైన పాత్రల కోసం సీనియర్ హీరోయిన్స్‌ను తీసుకుంటూ వుంటాడనే సంగతి తెలిసిందే. అలా నదియా, ఖుష్బూ, టబూలను తన సినిమాల్లో నటింపజేసి త్రివిక్రమ్.. తన తాజా చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటి రేఖను తీసుకోనున్నట్లు సమాచారం. 
 
ఇక యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా మహేష్ ఖాతాలో తొలి పాన్ ఇండియా చిత్రంగా మారనుంది. అలాగ సంగీతం .. రామ్ లక్ష్మణ్ ఫైట్స్ ఈ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి.  తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments