Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవితేజ వదిలేసిన కథను మహేష్... మహేష్ వదిలేసిన కథను వరుణ్ తేజ్

Webdunia
సోమవారం, 20 అక్టోబరు 2014 (14:38 IST)
కొంతమంది హీరోలు తమ వద్దకు దర్శకులు వచ్చి కథలు చెబితే వాటిలో కొన్ని నచ్చలేదని తిప్పి పంపేస్తుంటారు. అలాగే పూరీ జగన్నాథ్ గతంలో పోకిరి చిత్ర కథను రవితేజకు చెబితే... అబ్బే... లాభం లేదండీ అన్నారట. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిసిందే. పోకిరి రికార్డులు బద్ధలు కొట్టడం... మహేష్ బాబుకు పెద్ద క్రేజ్ రావడం అంతా ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోయింది. 
 
ఇప్పుడు మరో విషయం టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగుతోంది. అదేంటయా అంటే, ఆమధ్య దర్శకుడు క్రిష్ శివం అనే కథను మహేష్ బాబుకు వినిపించారట. ఐతే మహేష్ బాబు పెదవి విరిచాడట. దాంతో ఆ కథలో చిన్నచిన్న మార్పులు చేసి నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ తో తీసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ సమాచారం. 
 
అన్నట్లు వదిలేసిన కథలు హిట్లు తేవడమే కాదు... కొన్నిసార్లు ఒకలైలా కోసం చిత్రంలా ప్లాపులు కూడా పట్టుకొస్తాయి. ఈ ప్లాపు నుంచి అల్లు అర్జున్ తప్పించుకున్న విషయం తెలిసిందే.

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments