చిరును పిలవలేదని బాలయ్య అలిగాడా? మంచు విష్ణు ఫంక్షన్‌కి 'సింహా' హ్యాండ్

Webdunia
శనివారం, 16 అక్టోబరు 2021 (19:20 IST)
సినీ ఇండస్ట్రీలో గొడవలు మామూలే. తాజాగా జరిగిన మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానలుకి మెగాస్టార్ మద్దతివ్వడం, మోహన్ బాబుకి మంచు విష్ణును పోటీ నుంచి వైదొలగాలని విజ్ఞప్తి చేయడం, ఆ తర్వాత ఎన్నికలు హీటెక్కడం, మెగాస్టార్ వర్సెస్ మంచుగా మారిపోయింది. హ్యాపీగా స్టేజీలపై జోకులేసుకునే మోహన్ బాబు- చిరంజీవి ఇపుడు ఎడమొహం పెడమొహం అయ్యారు.

 
ఇక అసలు విషయానికి వస్తే... విష్ణు మా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరణ వేడుకకు బాలయ్యను ఆహ్వానించారు. అది కూడా స్వయంగా మోహన్ బాబు, విష్ణు ఇద్దరూ వెళ్లి పిలిచారు. కానీ మెగాస్టార్ చిరంజీవికి కనీసం రమ్మని ఫోన్ కూడా చేయలేదని టాలీవుడ్ సినీ వర్గాల భోగట్టా.

 
దీనితో చిరంజీవి ఫంక్షనుకి రాలేదు. పిలవలేదు కనుక రాలేదు మెగాస్టార్ అనుకుంటున్నారు. ఐతే ఒకరికి ఇద్దరు వెళ్లి బాలయ్యను రమ్మని పిలిచినా సింహా రాకపోవడంతో విష్ణు కంగుతిన్నట్లు భోగట్టా. ఎన్నికల్లో ఎన్ని వున్నప్పటికీ ముగిశాక ఫ్రెండ్సుగా వుండాలన్నది బాలయ్య అభిమతమని అంటున్నారు. చిరంజీవిని ఆహ్వానించలేదని తెలిసి బాలయ్య కూడా గైర్హాజరైనట్లు చెప్పుకుంటున్నారు. మరికొందరైతే తెరాస మంత్రి తలసాని వస్తున్నారని తెలిసి బాలయ్య గమ్మున ఇంట్లో కూర్చున్నారని అంటున్నారు. మరి నిజం ఏంటో?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments