Webdunia - Bharat's app for daily news and videos

Install App

టచ్ చేసి చూడు సినిమాలో రవితేజ సరసన లావణ్య త్రిపాఠి

'అందాల రాక్షసి'గా తెలుగుతెరకు పరిచయమైన లావణ్య త్రిపాఠి గతేడాది 'సోగ్గాడే చిన్నినాయనా', 'శ్రీరస్తు శుభమస్తు' సినిమాలతో మంచి హిట్ కొట్టింది. దీంతో ఆమెకు వరుస ఆఫర్లు అందుకుంటోంది. ప్రస్తుతం వరుణ్‌తేజ్‌ స

Webdunia
ఆదివారం, 29 జనవరి 2017 (12:14 IST)
'అందాల రాక్షసి'గా తెలుగుతెరకు పరిచయమైన లావణ్య త్రిపాఠి గతేడాది 'సోగ్గాడే చిన్నినాయనా', 'శ్రీరస్తు శుభమస్తు' సినిమాలతో మంచి హిట్ కొట్టింది. దీంతో ఆమెకు వరుస ఆఫర్లు అందుకుంటోంది. ప్రస్తుతం వరుణ్‌తేజ్‌ సరసన 'మిస్టర్‌' చిత్రంలో నటిస్తున్న లావణ్య.. రవితేజ హీరోగా నటిస్తున్న 'టచ్‌ చేసి చూడు' చిత్రంలో మరో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. 
 
ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలు ఉండగా, ఓ పాత్రలో రాశీఖన్నా నటిస్తున్నట్లు చిత్రం బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. విక్రమ్‌ సిరికొండ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 3న ఈ చిత్రం షూటింగ్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రీతమ్స్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇజ్రాయేల్‌కు ఇక చుక్కలు చూపిస్తాం.. అమెరికా అడ్డొస్తే అంతే సంగతులు: ఇరాన్

మనుషుల ప్రాణాలు హరిస్తున్న వైఎస్. జగన్ వాహన శ్రేణి!!

Raja murder fallout: రాజా రఘువంశీ హత్య: పర్యాటకుల వివరాలు తప్పనిసరి.. మేఘాలయ

ఎయిరిండియా విమాన ప్రమాదానికి కుడివైపు ఇంజినే కారణమా?

Jagan Rally: గుంటూరులో జగన్ ర్యాలీ.. కాన్వాయ్ కారు ఢీకొని వృద్ధుడు మృతి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments