Webdunia - Bharat's app for daily news and videos

Install App

టచ్ చేసి చూడు సినిమాలో రవితేజ సరసన లావణ్య త్రిపాఠి

'అందాల రాక్షసి'గా తెలుగుతెరకు పరిచయమైన లావణ్య త్రిపాఠి గతేడాది 'సోగ్గాడే చిన్నినాయనా', 'శ్రీరస్తు శుభమస్తు' సినిమాలతో మంచి హిట్ కొట్టింది. దీంతో ఆమెకు వరుస ఆఫర్లు అందుకుంటోంది. ప్రస్తుతం వరుణ్‌తేజ్‌ స

Webdunia
ఆదివారం, 29 జనవరి 2017 (12:14 IST)
'అందాల రాక్షసి'గా తెలుగుతెరకు పరిచయమైన లావణ్య త్రిపాఠి గతేడాది 'సోగ్గాడే చిన్నినాయనా', 'శ్రీరస్తు శుభమస్తు' సినిమాలతో మంచి హిట్ కొట్టింది. దీంతో ఆమెకు వరుస ఆఫర్లు అందుకుంటోంది. ప్రస్తుతం వరుణ్‌తేజ్‌ సరసన 'మిస్టర్‌' చిత్రంలో నటిస్తున్న లావణ్య.. రవితేజ హీరోగా నటిస్తున్న 'టచ్‌ చేసి చూడు' చిత్రంలో మరో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. 
 
ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలు ఉండగా, ఓ పాత్రలో రాశీఖన్నా నటిస్తున్నట్లు చిత్రం బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. విక్రమ్‌ సిరికొండ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 3న ఈ చిత్రం షూటింగ్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రీతమ్స్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. 

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

ఏపీలో 81.86 శాతం.. పిఠాపురంలో 86.36 శాతం పోలింగ్ : ముకేశ్ కుమార్ మీనా

బోరబండ వద్ద మేకప్ ఆర్టిస్టును హత్య చేసిన దుండగులు

భర్తతో కలిసి వుండటం ఇష్టం లేదు.. ప్రియుడితో రెండు నెలల గర్భిణి పరార్

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments