రేణు దేశాయ్ రెండో పెళ్లి ఏమైంది?

Webdunia
సోమవారం, 28 మార్చి 2022 (13:54 IST)
"బద్రి" సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రేణు దేశాయ్, ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌తో ప్రేమలో పడటం, పవన్ కళ్యాణ్‌తో 2009లో పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. 
 
పవన్ - రేణుదేశాయ్‌లకు అకిరానందన్, ఆద్యలు అనే ఇద్దరు పిల్లలు వున్నారు. అయితే, ఆ తర్వాత ఇద్దరి మధ్యా అభిప్రాయ బేధాలు తలెత్తి విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత రేణు దేశాయ్ రెండో పెళ్లికి సిద్ధమైంది.  
 
దాంతో, పవన్ అభిమానుల పేరుతో కొందరు రేణు దేశాయ్‌ని ట్రోలింగ్ చేశారు. ఆ తర్వాత పెళ్ళి గురించి రేణు దేశాయ్ పెద్దగా ఎక్కడా మాట్లాడలేదు. పవన్ అభిమానుల పేరుతో గలాటా కూడా తగ్గింది. దీంతో ఆమె రెండో పెళ్లి ఆగిపోయిందని టాక్ వస్తోంది. 
 
ఇకపోతే... సినిమాల్లో రీ-ఎంట్రీ ఇచ్చేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారుగానీ, సరైన ఛాన్సులైతే ఆమెకు రావడం లేదు.  ప్రస్తుతం బుల్లితెర షోలకు ఆమె జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments