Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైతూ-సమంత విడాకులపై రచ్చ రచ్చ.. డల్ అయిపోయిన శోభిత..?

సెల్వి
గురువారం, 3 అక్టోబరు 2024 (21:52 IST)
రాజకీయాలలో నీచమైన మాటలు, వ్యక్తిగత దూషణలు కొత్త కాదు. ఆంధ్రా రాజకీయాల్లో ముఖ్యంగా నారా భువనేశ్వరి లేదా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి రాజకీయ నాయకులు ఎంత దిగజారి వ్యాఖ్యలు చేశారో చూశాం. 
 
ప్రస్తుతం ఇలాంటి ఘటనే తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపింది. మంత్రి కొండా సురేఖ తన రాజకీయ ప్రయోజనాల కోసం కేటీఆర్, సమంత, నాగార్జునలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రక్రియలో, కేవలం అక్కినేని కుటుంబం లేదా సమంత మాత్రమే ప్రభావితం కావట్లేదు.
 
తాజాగా నాగ చైతన్యతో నిశ్చితార్థం చేసుకున్న శోభితా ధూళిపాళ కూడా ఈ వ్యాఖ్యలతో కలత చెందింది. ఆమె నాగ చైతన్యతో తన కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్న సమయంలో ఇలాంటి కామెంట్స్ ఆమెను నిరాశలో ముంచేసింది. 
 
ఇంకా ఇటీవలే జరిగిన నిశ్ఛితార్థాన్ని కూడా ఆస్వాదించలేని పరిస్థితి తలెత్తింది. తన మాజీ భార్య సమంతపై, కుటుంబంపై వచ్చిన కామెంట్స్‌ నుంచి చైతూ అంత ఈజీగా బయటపడలేరని టాక్ వస్తోంది. దీంతో శోభిత డల్ అయిపోయిందని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గ్రామ సచివాలయాల్లో పనులు లేకుండా కూర్చునే ఉద్యోగులున్నారు, కనిపెట్టిన కూటమి ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం

మంత్రి హోదాలో వచ్చా ... కారులో కొట్టిన డీజిల్ నా డబ్బుతోనే కొట్టించా... : మంత్రి నారా లోకేశ్ (Video)

YS Jagan: జగన్మోహన్ రెడ్డికి ఊరట.. జగన్ బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేత

National Geographic Day 2023: నేషనల్ జియోగ్రాఫిక్ డే విశిష్టత

బస్సులో మహిళ వాంతులు: తల బైటకి పెట్టగానే తెగి రోడ్డుపై పడింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

అల్లం నీటిని తాగడం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

తర్వాతి కథనం
Show comments