Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైతూ-సమంత విడాకులపై రచ్చ రచ్చ.. డల్ అయిపోయిన శోభిత..?

సెల్వి
గురువారం, 3 అక్టోబరు 2024 (21:52 IST)
రాజకీయాలలో నీచమైన మాటలు, వ్యక్తిగత దూషణలు కొత్త కాదు. ఆంధ్రా రాజకీయాల్లో ముఖ్యంగా నారా భువనేశ్వరి లేదా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి రాజకీయ నాయకులు ఎంత దిగజారి వ్యాఖ్యలు చేశారో చూశాం. 
 
ప్రస్తుతం ఇలాంటి ఘటనే తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపింది. మంత్రి కొండా సురేఖ తన రాజకీయ ప్రయోజనాల కోసం కేటీఆర్, సమంత, నాగార్జునలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రక్రియలో, కేవలం అక్కినేని కుటుంబం లేదా సమంత మాత్రమే ప్రభావితం కావట్లేదు.
 
తాజాగా నాగ చైతన్యతో నిశ్చితార్థం చేసుకున్న శోభితా ధూళిపాళ కూడా ఈ వ్యాఖ్యలతో కలత చెందింది. ఆమె నాగ చైతన్యతో తన కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్న సమయంలో ఇలాంటి కామెంట్స్ ఆమెను నిరాశలో ముంచేసింది. 
 
ఇంకా ఇటీవలే జరిగిన నిశ్ఛితార్థాన్ని కూడా ఆస్వాదించలేని పరిస్థితి తలెత్తింది. తన మాజీ భార్య సమంతపై, కుటుంబంపై వచ్చిన కామెంట్స్‌ నుంచి చైతూ అంత ఈజీగా బయటపడలేరని టాక్ వస్తోంది. దీంతో శోభిత డల్ అయిపోయిందని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైవాహిక అత్యాచారాన్ని నేరం కాదు.. అలాగని మహిళా స్వేచ్ఛ కాపాడుతాం.. కేంద్రం

రైల్వే ఉద్యోగులకు ముందుగానే దీపావళి : 78 రోజుల బోనస్ ప్రకటించిన కేంద్రం

ప్రీ-వెడ్డింగ్ షూట్.. లిప్ లాక్‌తో రెచ్చిపోయిన జంట.. నెట్టింట విమర్శలు

సనాతన ధర్మ విరోధులతో గొడవ పెట్టుకునేందుకు వచ్చా : పవన్ కళ్యాణ్

విజయవాడ వరద పరిహారం, సర్వే గణాంకాల్లో తప్పులు, సిబ్బంది నిర్వాకం?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

హైదరాబాద్ సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ అధునాతన లాపరోస్కోపిక్ సర్జరీతో రెండు అరుదైన సిజేరియన్ చికిత్సలు

పొద్దుతిరుగుడు నూనెను వాడేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో 7.7 శాతంకు చేరుకున్న డిమెన్షియా కేసులు

పంది కొవ్వు నెయ్యితో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments