వెబ్ సిరీస్‌గా రానున్న గురజాడ కన్యాశుల్కం.. మధురవాణిగా ఎవరు?

Webdunia
బుధవారం, 3 జనవరి 2024 (18:58 IST)
గురజాడ కన్యాశుల్కం వెబ్ సిరీస్‌గా రానుంది. కన్యాశుల్కం నాటకం సినిమాగా మాత్రమే కాదు, ఆ తరువాత బుల్లితెరపై కూడా సందడి చేసింది. అలాంటి ఈ నాటకం ఇప్పుడు వెబ్ సిరీస్‌గా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌పైకి రావడానికి సిద్ధమవుతోంది. దర్శకుడు క్రిష్‌కి నాటకాలపై నవలలపై మక్కువ ఎక్కువ. అందువల్లనే ఆయన ఈ కథను సిరీస్‌గా అందించడానికి రెడీ అవుతున్నాడు. 
 
గతంలో ఒకటి .. రెండు సినిమాలకి దర్శకత్వం వహించిన శేష సింధూరావు, ఈ సిరీస్‌కి దర్శకత్వం వహించారు. ఇందులో మధురవాణిగా అంజలి నటిస్తోంది. గిరీశం పాత్రలో అవసరాల నటించారు. ఆరు ఎపిసోడ్‌లుగా రూపొందిన ఈ సిరీస్ త్వరలోనే జీ-5లో స్ట్రీమింగ్ కానుంది. క్రిష్ సారథ్యంలో వస్తున్న ఈ సిరీస్ ఏ మేరకు మెప్పిస్తుందనేది వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డీజే శబ్దానికి గుండెలే కాదు బండ గోడలు కూడా కూలుతున్నాయ్ (video)

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

తర్వాతి కథనం
Show comments