Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెబ్ సిరీస్‌గా రానున్న గురజాడ కన్యాశుల్కం.. మధురవాణిగా ఎవరు?

Webdunia
బుధవారం, 3 జనవరి 2024 (18:58 IST)
గురజాడ కన్యాశుల్కం వెబ్ సిరీస్‌గా రానుంది. కన్యాశుల్కం నాటకం సినిమాగా మాత్రమే కాదు, ఆ తరువాత బుల్లితెరపై కూడా సందడి చేసింది. అలాంటి ఈ నాటకం ఇప్పుడు వెబ్ సిరీస్‌గా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌పైకి రావడానికి సిద్ధమవుతోంది. దర్శకుడు క్రిష్‌కి నాటకాలపై నవలలపై మక్కువ ఎక్కువ. అందువల్లనే ఆయన ఈ కథను సిరీస్‌గా అందించడానికి రెడీ అవుతున్నాడు. 
 
గతంలో ఒకటి .. రెండు సినిమాలకి దర్శకత్వం వహించిన శేష సింధూరావు, ఈ సిరీస్‌కి దర్శకత్వం వహించారు. ఇందులో మధురవాణిగా అంజలి నటిస్తోంది. గిరీశం పాత్రలో అవసరాల నటించారు. ఆరు ఎపిసోడ్‌లుగా రూపొందిన ఈ సిరీస్ త్వరలోనే జీ-5లో స్ట్రీమింగ్ కానుంది. క్రిష్ సారథ్యంలో వస్తున్న ఈ సిరీస్ ఏ మేరకు మెప్పిస్తుందనేది వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

Praveen Kumar: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి ఏంటి కారణం?

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments