Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలియా-రణ్‌బీర్‌లను టార్గెట్ చేసిన కంగనా రనౌత్.. అది ఫేక్ మ్యారేజ్ అంటూ?

Webdunia
మంగళవారం, 18 జులై 2023 (17:38 IST)
బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్ మళ్లీ అలియా-రణ్‌బీర్‌ను టార్గెట్ చేసింది. వారిది ఫేక్ మ్యారేజ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అలియా-రణ్‌వీర్ జంటను "ఫేక్" అని పిలిచింది. అయితే గుప్తంగా పోస్ట్ చేసింది. ఎటువంటి పేర్లు తీసుకోకుండా, నటి సినిమాల సూచనలను ఇచ్చింది. 'సినిమా ప్రమోషన్ల' కోసం పెళ్లి చేసుకున్నారని, వారిని 'ఫర్జీ' అని పిలిచారని, అంటే నకిలీ అని కూడా ఆమె ఆరోపించింది. 
 
ఈ వ్యాఖ్యలు చాలామటుకు అలియా-రణ్‌బీర్‌ను టార్గెట్ చేసినట్లు సినీ జనం అనుకుంటున్నారు. ప్రేమ కోసం కాకుండా డబ్బు కోసం పెళ్లి చేసుకుంటే పరిస్థితి ఇలానే వుంటుందంటూ కంగనా పోస్ట్ చేసింది. తన కొత్త సినిమాపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆమె స్పందించింది. 
 
కంగనా రనౌత్, కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి కలిసి సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రం చేయబోతున్నట్లు తెలిపింది. భార్య, బిడ్డను వదిలేసి భర్త విహారయాత్ర వెళ్తే దాని గురించి ఎవరూ రాయరు. సదరు భర్త తనకు విజ్ఞప్తి చేస్తున్నాడు. చర్చించేందుకు తనను కలవమంటున్నాడు. ఆ నటుడు మాఫియా డాడీ ఒత్తిడిలో పెళ్ళి చేసుకున్నాడని కంగనా రనౌత్  వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయలసీమకు వస్తోన్న టెస్లా.. చంద్రబాబు ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా?

తెలంగాణ పీసీసీ రేసులో చాలామంది వున్నారే.. ఎవరికి పట్టం?

అంగన్‌వాడీ టీచర్‌ నుంచి శాసన సభ్యురాలిగా ఎదిగిన శిరీష.. స్టోరీ ఏంటి?

పిఠాపురంలో 3.5 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన పవన్

ఢిల్లీ - వారణాసి వందే భారత్‌ రైలులో నీటి లీకేజీ... Video Viral

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments