Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాట కోసం కోటి డిమాండ్ చేసిన జిగేల్ రాణి (video)

Webdunia
మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (13:13 IST)
Pooja Hegde
హీరోయిన్లు ఇప్పుడు ఐటం గాళ్‌గా మారిపోతున్నారు. ఒక‌ప్పుడు వాటికి ప్ర‌త్యేక‌మైన న‌టీమ‌ణులు వుండేవారు. కానీ ప‌రిస్థితుల‌రీత్యా వేంప్ పాత్ర‌లు చేసేవారు క‌నుమ‌రుగ‌యి హీరోయిన్లే చేయ‌డం ఆన‌వాయితీ వ‌స్తోంది. ఇటీవ‌లే పుష్ప సినిమాలో స‌మంత‌, గ‌ని సినిమాలో త‌మ‌న్నాలు ఐటెంసాంగ్‌లు చేసి కోట్ల రూపాయ‌లు పారితోషికంగా పుచ్చుకున్నారు. సినిమా అంతా వుండి అందులో క‌ష్ట‌ప‌డి న‌టించడంకంటే ఇదే బెట‌ర్ అని భావిస్తున్నారు.
 
తాజాగా న‌టి పూజా హెగ్డే ఐటం సాంగ్ చేయ‌బోతోంది. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఎఫ్‌3లో ఈమె ప్ర‌త్యేక పాట‌లో న‌ర్తించ‌నుంది. ఇంత‌కుముందు రంగ‌స్థ‌లంలో జిగేల్‌రాణిగా అల‌రించింది.

ఇప్పుడు అదే సెంటిమెంట్‌తో ఆమెను సంప్ర‌దించ‌డం అందుకు సుమారు కోటి పారితోసికం అగ‌డం నిర్మాత‌లు అంగీక‌రించ‌డం జ‌రిగిపోయాయ‌ని యూనిట్ వ‌ర్గాలు తెలియ‌జేస్తున్నాయి. త్వ‌ర‌లో ఇందుకు సంబంధించిన వివ‌రాలు ప్ర‌క‌టించ‌నున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments