Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాన్వీ కపూర్ ప్రేమ వ్యవహారం... నెట్టింట వైరల్

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2022 (14:58 IST)
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినిమాల వైపు కూడా దృష్టి సారిస్తోంది. తాజాగా జాన్వీ కపూర్ మరాఠా మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు, నటుడు శిఖర్ బహారియాతో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. 
 
ఇద్దరూ జంటగా మాల్దీవులను కూడా సందర్శించారు. వీరి ప్రేమను కన్ఫర్మ్ చేసేందుకు వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు వెబ్‌సైట్‌లో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఫ్యాషన్ షోలో కలిసి కనిపించడంతో మళ్లీ డేటింగ్ చేస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతం ఇది ఇంటర్నెట్‌లో చర్చనీయాంశమైంది.
 
ప్రస్తుతం జాన్వీ చేతిలో రెండు సినిమాలు వున్నాయి. ఇందులో వరుణ్ ధవన్‌తో బవాల్, అలానే మిస్టర్ అండ్ మిసెస్ మహి కూడా త్వరలో పట్టాలెక్కనుంది

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments