Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాన్వీ కపూర్ ప్రేమ వ్యవహారం... నెట్టింట వైరల్

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2022 (14:58 IST)
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినిమాల వైపు కూడా దృష్టి సారిస్తోంది. తాజాగా జాన్వీ కపూర్ మరాఠా మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు, నటుడు శిఖర్ బహారియాతో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. 
 
ఇద్దరూ జంటగా మాల్దీవులను కూడా సందర్శించారు. వీరి ప్రేమను కన్ఫర్మ్ చేసేందుకు వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు వెబ్‌సైట్‌లో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఫ్యాషన్ షోలో కలిసి కనిపించడంతో మళ్లీ డేటింగ్ చేస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతం ఇది ఇంటర్నెట్‌లో చర్చనీయాంశమైంది.
 
ప్రస్తుతం జాన్వీ చేతిలో రెండు సినిమాలు వున్నాయి. ఇందులో వరుణ్ ధవన్‌తో బవాల్, అలానే మిస్టర్ అండ్ మిసెస్ మహి కూడా త్వరలో పట్టాలెక్కనుంది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రికి ఫుడ్ ఫాయిజన్ : ఓ రోగి మృతి - మరో 70 మందికి...

మేనల్లుడిని చంపి బాడీని ముక్కలు చేసిన మేనత్త... శరీర భాగాలను సిమెంట్‌తో పాతిపెట్టిన తండ్రి..

మొక్కజొన్న తోటలో దారుణం : వేరొకరితో మాట్లాడుతుందని ప్రియురాలిని చంపేసిన ప్రియుడు...

నేరగాళ్లను వెనకేసుకొచ్చే నాయకుడు దొరకడం వైకాపా అదృష్టం : ఆర్ఆర్ఆర్

తుని రైలు దగ్దం కేసు : ఏపీ సర్కారు కీలక నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments