Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాన్వీ కపూర్ ప్రేమ వ్యవహారం... నెట్టింట వైరల్

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2022 (14:58 IST)
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినిమాల వైపు కూడా దృష్టి సారిస్తోంది. తాజాగా జాన్వీ కపూర్ మరాఠా మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు, నటుడు శిఖర్ బహారియాతో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. 
 
ఇద్దరూ జంటగా మాల్దీవులను కూడా సందర్శించారు. వీరి ప్రేమను కన్ఫర్మ్ చేసేందుకు వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు వెబ్‌సైట్‌లో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఫ్యాషన్ షోలో కలిసి కనిపించడంతో మళ్లీ డేటింగ్ చేస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతం ఇది ఇంటర్నెట్‌లో చర్చనీయాంశమైంది.
 
ప్రస్తుతం జాన్వీ చేతిలో రెండు సినిమాలు వున్నాయి. ఇందులో వరుణ్ ధవన్‌తో బవాల్, అలానే మిస్టర్ అండ్ మిసెస్ మహి కూడా త్వరలో పట్టాలెక్కనుంది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

Praveen Kumar: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి ఏంటి కారణం?

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments