Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఐ' ఆడియో వేడుక వేదికపై జాకీ చాన్, చిరంజీవి, కేసీఆర్!?

Webdunia
సోమవారం, 29 సెప్టెంబరు 2014 (11:22 IST)
ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఐ'. ఈ చిత్రం తెలుగు ఆడియో వేడుక వచ్చే నెలలో హైదరాబాద్‌లో జరుగనుంది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా అంతర్జాతీయ నటుడు జాకీ చాన్, మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌లను ఆహ్వానించాలని నిర్మాత ప్లాన్ చేస్తున్నారు. 
 
ఇందుకోసం టాలీవుడ్ నిర్మాత ఎన్వీ ప్రసాద్ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈయన ప్రయత్నాలు ఫలిస్తే.. తమిళ నటుడు విక్రం, అమీ జాక్సన్‌లు జంటగా ప్రముఖ దర్శకుడు శంకర్ రూపొందించిన ‘ఐ’ చిత్రం తెలుగు వెర్షన్ ఆడియో వేడుకలో ఈ అద్భుతం చోటుచేసుకోనుంది. వచ్చే నెలలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి హాజరు కావాలన్న తమ ఆహ్వానానికి జాకీచాన్ నుంచి రెండు రోజుల్లోగా సానుకూల స్పందన రానుందని ‘ఐ’ తెలుగు వెర్షన్ నిర్మాత ఎన్వీ ప్రసాద్ చెబుతున్నారు. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

Show comments