Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లాక్‌ మనీ గురించి చెబితే 7 కోట్లు బొక్క... ఇక పూరీతో మహేష్ బాబు జనగణమనేనా...?

బ్లాక్‌ మనీ నేపథ్యంలో తీసిన సినిమా 'ఇజం'. నందమూరి కళ్యాణ్‌ రామ్‌... పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా బ్యాక్‌డ్రాప్‌ నల్లధనం.. దాన్ని విదేశాల నుంచి బయటకు తెస్తే ఎలా వుంటుందనే పాయింట్‌తో సినిమా తీశాడు. ఈ సినిమా విడుదలైన నాటి

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2016 (19:51 IST)
బ్లాక్‌ మనీ నేపథ్యంలో తీసిన సినిమా 'ఇజం'. నందమూరి కళ్యాణ్‌ రామ్‌... పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా బ్యాక్‌డ్రాప్‌ నల్లధనం.. దాన్ని విదేశాల నుంచి బయటకు తెస్తే ఎలా వుంటుందనే పాయింట్‌తో సినిమా తీశాడు. ఈ సినిమా విడుదలైన నాటి నుంచి డివైడ్‌ టాక్‌ వచ్చింది. ఇప్పటికే ఈ కాన్సెప్ట్‌ పైన విక్రమ్‌ 'మల్లన్న', రజనీకాంత్‌ 'శివాజీ' చిత్రాలు వచ్చేశాయి. 
 
బ్లాక్‌ మనీ వంటి పాయింట్‌ను తీసుకుని ఎంటర్‌టైన్‌ జోడిస్తే బాగుండేది. కానీ పూరీ సీరియస్‌గా సినిమా తీసి దెబ్బయిపోయాడనే వార్తలు విన్పిస్తున్నాయి. అంతకుముందు కూడా జ్యోతిలక్ష్మి పేరుతో సినిమా తీశాడు. అదీ ఫెయిల్‌ అయింది. కానీ.. కళ్యాణ్‌ రామ్‌తో తీసిన ఇజం మాత్రం దాదాపు 7 కోట్ల డెఫిషిట్‌ను చవిచూసిందని ఫిలింనగర్‌ వర్గాలు తెలియజేస్తున్నాయి. వసూళ్ళ పరంగా ఆశాజనకంగా లేకపోవడం ప్రధాన కారణం. మరో మూడు రోజుల్లో నాలుగు సినిమాలు విడుదలకానున్నాయి. దాంతో ఇజంకు సంబంధించి చాలా థియేటర్లు లేచిపోనున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments