"విశ్వంభర"లో త్రిష డుయెల్ రోల్.. నిజమేనా?

సెల్వి
గురువారం, 14 మార్చి 2024 (11:03 IST)
చెన్నై చంద్రం త్రిష ఇటీవలే "విశ్వంభర షూటింగ్‌లో చేరింది. దాదాపు 18 ఏళ్ల తర్వాత ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో జతకట్టింది. గతంలో మురుగదాస్‌ దర్శకత్వంలో చిరంజీవి సరసన స్టాలిన్‌ చిత్రంలో నటించింది. ప్రస్తుతం ఆమె "విశ్వంభర"లో హీరోయిన్‌గా అదరగొట్టనుంది. ఈ చిత్రంలో త్రిషతో పాటు ఇషా చావ్లా, సురభి, రమ్య పసుపులేటి కూడా నటిస్తున్నారు. 
 
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో త్రిష ద్విపాత్రాభియనం చేస్తున్నట్లు సమాచారం. కథ ప్రకారం ఆమె తల్లి, కుమార్తెగా నటిస్తున్నట్లు సమాచారం. అయితే అందులో నిజం లేనట్లు తెలుస్తోంది. దర్శకుడు వశిష్ట్ ఈ ప్రాజెక్ట్‌ను హ్యాండిల్ చేస్తున్న విధానం పట్ల చిరంజీవి హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇప్పటికే ఒక పాట చిత్రీకరణ పూర్తయ్యింది. చిరంజీవి, త్రిషపై రెండో పాటను త్వరలో చిత్రీకరించనున్నారు. ఇందుకు ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత చిరంజీవి సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియుడుని హత్య చేసి.. మృతదేహంపై వైన్ పోసి నిప్పెట్టిన ప్రియురాలు

బాలుడు అపహరణ కేసు : మేనత్త కూతురే కిడ్నాపర్

Harish Rao: మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి సత్యనారాయణ ఇకలేరు

దూసుకొస్తున్న మొంథా : కాకినాడ పోర్టులో ఏడో ప్రమాద హెచ్చరిక

మొంథా తుపాను.. అప్రమత్తమైన తెలంగాణ.. రైతాంగం ఎట్టి పరిస్థితుల్లో నష్టపోకూడదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments