రష్మీ గౌతమ్ విడాకులు తీసుకుందా..? సమంతలా స్వేచ్ఛా పక్షి!

Webdunia
గురువారం, 31 మార్చి 2022 (15:57 IST)
తెలుగు బుల్లితెర నుంచి వెండితెర వరకు తళుక్కున మెరిసిన రష్మీ గౌతమ్‌కు సంబంధించిన లేటెస్ట్ అప్టేట్ వెలుగులోకి వచ్చింది. తాజాగా రష్మీ గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ అఫీషియల్‌గా బయటకు వచ్చింది. రష్మీకి ఇటీవలే విడాకులు మంజూరు అయ్యాయి. 
 
ఒడిశా నేపథ్యం ఉన్న రష్మీ బుల్లితెరపై సెటిల్ అయ్యాక హైదరాబాద్‌లోనే ఉంటోంది. పలు వ్యాపార సంస్థలకు అఫీషియల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండడంతో పాటు కొన్ని వ్యాపారాల్లో చాలా పెట్టుబడులు కూడా పెట్టింది.
 
ఇక రష్మీకి ఈ క్రేజ్ రావడానికి ముందే నేవీలో పనిచేసే ఓ వ్యక్తితో పెళ్లయ్యింది. కానీ భర్తతో ఎక్కడో తేడా కొట్టింది. వాళ్లిద్దరు కలుసుకున్న సందర్భాలూ తక్కువే. మొత్తానికి ఇటీవలే విడాకులు తీసేసుకుంది.
 
ఇప్పుడు ఆమె కూడా సమంతలాగా ఓ స్వేచ్ఛా పక్షి. అయితే ఇటీవలే ఆమె మరో వ్యక్తిని సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందన్న వార్తలూ వచ్చాయి. అవన్నీ అబద్ధం. అయితే తనకు సుడిగాలి సుధీర్‌తో మంచి కెమిస్ట్రీ ఉందన్నది వాస్తవం. ఇక లేటెస్ట్ టాక్ ప్రకారం వాళ్లిద్దరు అధికారికంగా ఒక్కటి కాబోతున్నారట.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైద్య విద్యార్థినిలు దుస్తులు మార్చుకుంటుండగా వీడియో తీసిన మేల్ నర్స్

భారతదేశంలో ముగిసిన స్పెక్టాక్యులర్ సౌదీ బహుళ-నగర ప్రదర్శ

600 కి.మీ రైడ్ కోసం మిస్ యూనివర్స్ ఏపీ చందన జయరాంతో చేతులు కలిపిన మధురి గోల్డ్

విజయార్పణం... నృత్య సమర్పణం

కింద నుంచి కొండపైకి నీరు ప్రవహిస్తోంది, ఏమిటీ వింత? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

తర్వాతి కథనం
Show comments