Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయనతారను నిత్యానంద ఆహ్వానించాడా...?!

Webdunia
బుధవారం, 1 అక్టోబరు 2014 (21:53 IST)
తమిళ నటులకు సెంటిమెంట్‌ ఎక్కువే. స్వామిజీల చుట్టూ తిరుగుతుంటారు. నటీనటులు తమకు మనశ్శాంతి లేనప్పుడు వారిచుట్టూ తిరగడం మామూలే. అందుకే కాబోలు నయనతారను వివాదాల స్వామి నిత్యానంద ఆహ్వానించినట్లు కోలీవుడ్‌లో వార్తలు విన్పిస్తున్నాయి.
 
ఇటీవలే తన శిష్యురాలు రంజిత ద్వారా ఆహ్వానం పంపినట్లు అనుకుంటున్నారు. తను అనుకున్నవాళ్లు దూరమయ్యారనీ, దానికి మార్గం శాంతిని తాను చెబుతానని రంజితతో చెప్పినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. స్వామిజీ పేరుతో రాసలీలలు చేస్తూ కోర్టు కేసు ఎదుర్కొంటున్న ఈ నిత్యానంద... మగవాడేనని రిపోర్ట్‌ కూడా ఇచ్చాయి. మరి నయనతారకు పిలుపు నిజమో కాదో...?

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments