Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు- రాజమౌళి కాంబో.. SSMB 29లో ప్రిన్స్ డుయెల్ రోల్?

సెల్వి
బుధవారం, 13 మార్చి 2024 (14:25 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు- ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో కొత్త సినిమా తెరపైకి రానుంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్ బాబుతో జక్కన్న చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. SSMB 29 అని పిలువబడే ఈ ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంపై ఇప్పటికే కసరత్తులు ప్రారంభించారు జక్కన్న. 
 
త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక టైటిల్ వచ్చే ఛాన్సుందని టాక్. 2024లోనే ఈ చిత్రం ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేయనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
 
గుంటూరు కారంతో మంచి హిట్ కొట్టిన మహేష్ బాబు జక్కన్న సినిమాలో ద్విపాత్రాభినయంతో సరికొత్త సవాలును ఎదుర్కొంటారని తెలుస్తోంది. బాహుబలిలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేశారు. ఇదే తరహాలో మహేష్ బాబు కూడా పవర్ ఫుల్ రోల్‌లో కనిపిస్తారని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Singapore: కేరళ తీరం అగ్నిప్రమాదంలో చిక్కిన సింగపూర్ కార్గోషిప్‌- 18మంది సేఫ్, నలుగురు గల్లంతు (ఫోటోలు)

మెదక్ జిల్లాలో బయటపడిన జైనమత శాసనం, అరుదైన శిల్పాలు

మేఘాలయ హనీమూన్ రాజా హత్య కేసు: షిల్లాంగ్ హనీమూన్ స్పాట్‌కి సోనమ్‌?!!

Heavy Rains: ఏపీలో జూన్ 11నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు

Covid Alert: కేరళలో JN.1 వేరియంట్ ప్రభావం.. ఆరువేలకు పెరిగిన కేసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments