Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప‌వ‌న్ - క్రిష్ మూవీ నిజ‌మేనా?

Webdunia
శుక్రవారం, 1 నవంబరు 2019 (14:30 IST)
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీ-ఎంట్రీ గురించి గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌ముఖ నిర్మాత‌ దిల్ రాజు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో బాలీవుడ్లో స‌క్స‌స్ సాధించిన‌ పింక్ మూవీని రీమేక్ చేయాల‌నుకుంటున్నారు. అలాగే డైరెక్ట‌ర్ క్రిష్, ప‌వ‌న్ కోసం ఓ క‌థ రెడీ చేసారు. ఇది జాన‌ప‌ద క‌థ అని.. ప‌వ‌న్‌కి కొత్త‌గా ఉంటుంద‌ని.. ఈ రెండు ప్రాజెక్టుల్లో ఏదో ఒక‌టి ఫైన‌ల్ చేస్తారు అని వార్త‌లు వ‌చ్చాయి.

తాజాగా వ‌చ్చిన వార్త ఏంటంటే... క్రిష్ క‌థ‌కి పవన్ ఓకే చెప్పేసాడు. ఈ  సినిమాని న‌వంబ‌ర్ 15న ప్రారంభిస్తార‌ని... ఎ.ఎం. ర‌త్నం ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నార‌ని మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి.

కానీ... అఫిషియ‌ల్‌గా ఎలాంటి ఎనౌన్స్‌మెంట్ రాలేదు. దీంతో అస‌లు ఈ వార్త వాస్త‌వ‌మా..?   కాదా..? అనేది ఆస‌క్తిగా మారింది. ప‌వ‌న్ స‌న్నిహితులు మాత్రం ఆయ‌న ఇంకా ఏ నిర్ణ‌యం తీసుకోలేదు అని చెబుతున్నారు. మ‌రి.. క్లారిటీ రావాలంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పాల్సిందే.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments