ప్రభాస్‌తో మారుతీ సినిమా.. రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్

Webdunia
బుధవారం, 1 నవంబరు 2023 (09:30 IST)
కమర్షియల్ డైరెక్టర్ మారుతీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో భారీ పాన్ ఇండియా మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాపై ఇప్పటికే పలు రూమర్స్ వైరల్ అయ్యాయి. తాజాగా ఈ సినిమాపై మరో ఇంట్రెస్టింగ్ రూమర్ వినిపిస్తోంది.
 
ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో విజువల్స్ అద్భుతంగా ఉంటాయని, ముఖ్యంగా ప్రభాస్ గెటప్, సెటప్ చాలా థ్రిల్లింగ్‌గా ఉంటాయని తెలుస్తోంది. 
 
ఈ క్రమంలో యాక్షన్‌ సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయని సన్నిహితులు చెబుతున్నారు. అలాగే ఇదొక మాస్ మసాలా ఎంటర్‌టైనర్ అని, ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారని తెలుస్తోంది. ఇది ప్రభాస్‌కు పూర్తిగా కొత్త జానర్ అవుతుంది. ప్రస్తుతం ప్రభాస్ తన మరో చిత్రం సలార్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రిసెప్షనిస్టును బలవంతంగా కౌగలించుకుని ముద్దు పెట్టిన నగల వ్యాపారి కొడుకు

Nara Bhuwaneshwari: ఉచిత బస్సు సేవలు.. ఆర్టీసీలో ప్రయాణించిన నారా భువనేశ్వరి (video)

పెళ్లి వేడుకకు వేదికైన ఐసీయూ వార్డు... ఎక్కడ?

ఇంట్లోనే గంజాయి మొక్కలను పెంచిన గంజాయి బానిస, ఎక్కడ?

దుబాయ్ ఎయిర్‌షోలో ప్రమాదం... కుప్పకూలిన తేజస్ యుద్ధ విమానం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments