నవదీప్‌ను మళ్ళీ విచారించనున్న సిట్.. ఎందుకో తెలుసా..?

ఇప్పటికే ఆరుగురు సినీప్రముఖులు డ్రగ్స్ వ్యవహారంలో సిట్ ముందు హాజరయ్యారు. హీరో తరుణ్‌‌తో పాటు కొంతమంది తమ రక్తనమూనాలతో పాటు వెంట్రుకలను కూడా ఇవ్వగా నవదీప్ మాత్రం అందుకు అంగీకరించలేదు.

Webdunia
బుధవారం, 26 జులై 2017 (15:02 IST)
ఇప్పటికే ఆరుగురు సినీప్రముఖులు డ్రగ్స్ వ్యవహారంలో సిట్ ముందు హాజరయ్యారు. హీరో తరుణ్‌‌తో పాటు కొంతమంది తమ రక్తనమూనాలతో పాటు వెంట్రుకలను కూడా ఇవ్వగా నవదీప్ మాత్రం అందుకు అంగీకరించలేదు. 
 
గంటల తరబడి నవదీప్‌ను విచారించినా ఆయన మాత్రం రక్తనమూళాలు, వెంట్రుకలు ఇవ్వడానికి ససేమిరా అన్నారు. కారణం వాటిని పరీక్షిస్తే ఖచ్చితంగా నిజానిజాలు బయటకు వస్తాయని. దీంతో తన కెరీర్ నాశనమయ్యే అవకాశం ఉందనేది నవదీప్ భావన.
 
అయితే నవదీప్‌ను లోతుగా విచారించి పంపేసిన సిట్ అధికారులు మళ్ళీ విచారించాలని నిర్ణయం తీసుకున్నారట. ఈసారి విచారణ మాత్రం రక్తనమూనాలు, వెంట్రుకలను తీసుకోవాడానికేనట. అయితే నవదీప్ ఈసారి విచారణలోనైనా వాటిని ఇస్తారో లేదోనన్నది వేచి చూడాల్సిన పరిస్థితి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఇకపై కొనసాగలేను : డీకే శివకుమార్

పుట్టపర్తిలో ప్రధాని మోడి పాదాలకు నమస్కరించిన ఐశ్వర్యా రాయ్ (video)

తమిళనాడులో డిజిటల్, స్టెమ్ విద్యను బలోపేతం చేయడానికి సామ్‌సంగ్ డిజిఅరివు కార్యక్రమం

తెలంగాణలో ఒకటి, భారత్‌వ్యాప్తంగా 10 అంబులెన్స్‌లను విరాళంగా అందించిన బంధన్ బ్యాంక్

శీతాకాలంలో సైబరాబాద్ సరిహద్దుల్లో జాగ్రత్త.. వాహనదారులకు మార్గదర్శకాలు జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments