Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగార్రాజు హిట్ తో తిరుమ‌లేశుని ద‌ర్శించుకున్న అక్కినేని నాగ్, అమ‌ల‌

Webdunia
శుక్రవారం, 21 జనవరి 2022 (15:37 IST)
బంగార్రాజు...సోగ్గాడు మ‌ళ్ళీ వ‌చ్చాడు సినిమా హిట్ కావ‌డంతో అక్కినేని నాగార్జున హ్యాపీగా ఉన్నాడు. త‌న‌తోపాటు కుమారుడు నాగ చైత‌న్య‌కు ల‌వ్ స్టోరీతో మ‌ళ్లీ బ్రేక్ రావ‌డం ఆయ‌న‌కు పిచ్చ హ్యాపీని ఇచ్చింది. ఇక స‌మంత‌తో చైతు బ్రేక్ అయిన త‌ర్వాత వ‌రుస‌గా ల‌వ్ స్టోరీతోపాటు, బంగ‌ర్రాజు కూడా హిట్ కావ‌డంతో నాగ్ ఊపిరి పీల్చుకున్నాడు. ఈ సంద‌ర్భంగా తిరుమ‌ల వేంక‌టేశ్వ‌రుని ద‌ర్శించుకోవాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటూ, ఈ రోజు ఆ మొక్కుబ‌డి తీర్చుకున్నాడు నాగ్.
 
 
తిరుమల శ్రీవారిని  సినీ హీరో నాగార్జున, అమల దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి‌ విరామ సమయంలో  స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి‌ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. స్వామివారిని దర్శనానికి వచ్చి రెండు సంవత్సరాలు అయింద‌ని, ఈ రోజు తిరుమలేశుని ద‌ర్శ‌నం త‌న‌కు ఎంతో సంతృప్తిని ఇచ్చింద‌ని నాగ్ చెప్పాడు.  ఈ క‌రోనా విప‌త్క‌ర స‌మ‌యంలో  అందరూ బాగుండాలని స్వామి వారిని కోరుకుంటున్నామ‌ని నాగ్, అమ‌ల చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పదో తరగతి పరీక్ష రాసి ఇంటికివెళుతూ అనంతలోకాలకు చేరిన విద్యార్థిని!! (Video)

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ? (Video)

ఏపీ సీఎం చంద్రబాబే నాకు స్ఫూర్తి.. రాయలసీమ సంపన్న ప్రాంతంగా మారాలి: పవన్

YSRCP MLAs: శాసనసభ్యులకు అరకు కాఫీతో పాటు ఐప్యాడ్‌లు, గిఫ్ట్ హ్యాంపర్స్

మరిదిపై మోజు పడిన వొదిన: ఆమె కుమార్తెను గర్భవతిని చేసిన కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments