Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగార్రాజు హిట్ తో తిరుమ‌లేశుని ద‌ర్శించుకున్న అక్కినేని నాగ్, అమ‌ల‌

Webdunia
శుక్రవారం, 21 జనవరి 2022 (15:37 IST)
బంగార్రాజు...సోగ్గాడు మ‌ళ్ళీ వ‌చ్చాడు సినిమా హిట్ కావ‌డంతో అక్కినేని నాగార్జున హ్యాపీగా ఉన్నాడు. త‌న‌తోపాటు కుమారుడు నాగ చైత‌న్య‌కు ల‌వ్ స్టోరీతో మ‌ళ్లీ బ్రేక్ రావ‌డం ఆయ‌న‌కు పిచ్చ హ్యాపీని ఇచ్చింది. ఇక స‌మంత‌తో చైతు బ్రేక్ అయిన త‌ర్వాత వ‌రుస‌గా ల‌వ్ స్టోరీతోపాటు, బంగ‌ర్రాజు కూడా హిట్ కావ‌డంతో నాగ్ ఊపిరి పీల్చుకున్నాడు. ఈ సంద‌ర్భంగా తిరుమ‌ల వేంక‌టేశ్వ‌రుని ద‌ర్శించుకోవాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటూ, ఈ రోజు ఆ మొక్కుబ‌డి తీర్చుకున్నాడు నాగ్.
 
 
తిరుమల శ్రీవారిని  సినీ హీరో నాగార్జున, అమల దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి‌ విరామ సమయంలో  స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి‌ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. స్వామివారిని దర్శనానికి వచ్చి రెండు సంవత్సరాలు అయింద‌ని, ఈ రోజు తిరుమలేశుని ద‌ర్శ‌నం త‌న‌కు ఎంతో సంతృప్తిని ఇచ్చింద‌ని నాగ్ చెప్పాడు.  ఈ క‌రోనా విప‌త్క‌ర స‌మ‌యంలో  అందరూ బాగుండాలని స్వామి వారిని కోరుకుంటున్నామ‌ని నాగ్, అమ‌ల చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Teacher: విద్యార్థినులను చెప్పుతో కొట్టిన టీచర్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ఆ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ కట్ : తెలంగాణ సర్కారు

గూఢచర్య - భారత్ సిమ్ కార్డు చేరవేత.. నిందితుడి అరెస్టు

Passing Stars: ప్రపంచం అంతమయ్యే రోజులు దగ్గర పడుతున్నాయా? కారణం ఒక్క నక్షత్రం?

హనీమూన్‌కు వెళ్లిన కొత్త జంట మిస్సింగ్.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments