Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రాధేశ్యామ్' కథను లీక్ చేసిన గీత రచయిత కృష్ణకాంత్?!

Webdunia
ఆదివారం, 21 నవంబరు 2021 (19:17 IST)
ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా తెరెక్కిన పాన్ ఇండియా మూవీ "రాధేశ్యామ్". వచ్చే యేడాది జనవరి 14వ తేదీన సంక్రాంతికి ప్రేక్షల ముందుకురానుంది. రాధా కృష్ణకుమార్ దర్శకత్వం. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రానికి గేయ రచయితగా పనిచేసిన కృష్ణకాంత్ ఈ సినిమా స్టోరీపై కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
దీనిపై ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ చిత్రం పూర్తిగా 1970లో యూరప్ నేపథ్యంలో సాగే ప్రేమకథ. ఇది పునర్జన్మల ఆధారంగా తెరకెక్కించారు. టైమ్ ట్రావెల్ సినిమా అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ, ఈ చిత్రం మొత్తం ఒక రైలు ప్రయాణంలోనే సాగుతుందని మరికొందరు అంటున్నారు. కానీ, ఈ సస్పెన్స్ ఇలాగే కొనసాగనివ్వండి. 
 
ఈ చిత్రంలో ఐదు పాటలకు గేయ రచన చేశాను. ఈ చిత్రం కోసం రాసిన రాతలు చాలా సంక్లిష్టంగా అనిపించవచ్చు. కానీ, బిగ్ స్క్రీన్‌పై చాలా బాగా ఉంటాయన్నారు. కాగా, సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో సాగే ఈ కథకు జస్టిన్ ప్రభాకర్ సంగీతం సమకూర్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మెడలో రెండు పుస్తెల బంగారు తాడు కోసం మహిళ గొంతు కోసి హత్య

Visakhapatnam: విశాఖపట్నంలో మెట్రో రైలు సేవలు... ప్రారంభానికి ఏపీ సన్నాహాలు

Man: వదిన తలను నరికి చేతుల్లో పట్టుకుని వీధుల్లో తిరిగాడు.. ఆ తర్వాత?

ఆపరేషన్ సిందూర్ పైన అభ్యంతరకర వ్యాఖ్యలు, పోలీసులు 1500 కి.మీ పయనించి లా విద్యార్థిని అరెస్ట్

ఏలూరు కలెక్టరేట్‌లో కరోనా కలకలం- ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments