Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గోవిందుడు అందరి వాడేలే'కి చెర్రీ పిలక సెంటిమెంట్ వర్కవుట్ అయ్యిందంట..

Webdunia
బుధవారం, 22 అక్టోబరు 2014 (15:11 IST)
రాంచరణ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన గోవిందుడు అందరివాడేలే చిత్రం అక్టోబరు 1వ తేదీన విడుదలయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం హిట్ అయిందో ఫట్ అయిందే ఫ్యాన్సే తేల్చుకోలేకపోతున్నారట. ఐతే చిత్ర నిర్మాత బండ్ల గణేష్ మాత్రం అలాంటి సందేహాలను వదిలేయమంటున్నారట. 
 
అంతేకాదు... అప్పట్లోనే 40 కోట్ల రూపాయల మార్క్‌ను దాటేసిందని కూడా చెప్పారు. కానీ ట్రేడ్ వర్గాలు మాత్రం ఈ వాదనతో విభేదిస్తున్నారు. తమకు 20 నుంచి 30 శాతం నష్టాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దీనికి కారణం హుధుద్ తుఫాను కారణంగా వారు చూపిస్తున్నారు. అలాగే ప్రమోషన్స్ కూడా అంతగా చేయకపోవడం వల్ల చిత్ర కలెక్షన్స్ రోజురోజుకీ తగ్గిపోయాయని వారు అంటున్నారు. 
 
మరోవైపు గతంలో ఆరెంజ్ చిత్రంలో రాంచరణ్ పిలక వేసుకుని నటించారని, అది కూడా బాక్సాఫీసు వద్ద తుస్సుమని పేలిపోయిందనీ, ఇపుడు దీనికి కారణం అదే అయి ఉంటుందని భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments