విశ్వంభరలో త్రిషతో పాటు తమన్నా, శ్రీలీల, మీనాక్షి కూడా...

సెల్వి
బుధవారం, 7 ఫిబ్రవరి 2024 (12:07 IST)
మెగాస్టార్ చిరంజీవి- మల్లిడి వశిష్ట కాంబోలో రూపొందుతున్న విశ్వంభర మూవీలో మెగాస్టార్ చిరంజీవి సరసన ఏకంగా ఎనిమిది మంది హీరోయిన్లు నటించే అవకాశం వున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఇందులో మెయిన్ హీరోయిన్‌గా ఒకరు.. మిగిలిన వాళ్లు కీలక పాత్రలు చేస్తారని టాక్ వస్తోంది. 
 
విశ్వంభరలో త్రిషతో పాటు మరో ముగ్గురు హీరోయిన్లు కూడా నటించబోతున్నారట. ఈ ముగ్గురితో చిరంజీవి మామూలు కాంబో సీన్స్ మాత్రమే ఉంటాయని సమాచారం. ఆ పాత్రల కోసం తమన్నా, శ్రీలీల, మీనాక్షి చౌదరిలను చిత్ర యూనిట్ ఫైనల్ చేసినట్లు తెలిసింది.
 
ఇకపోతే.. 'విశ్వంభర' మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రను చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే, రానా, శింబు తదితరులు విలన్‌గా చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సి.కళ్యాణ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది? 'ఐబొమ్మ' రవి తండ్రి

విమాన ప్రయాణికులకు శుభవార్త ... త్వరలో తీరనున్న రీఫండ్ కష్టాలు...

ఎక్కడో తప్పు జరిగింది... కమిటీలన్నీ రద్దు చేస్తున్నా : ప్రశాంత్ కిషోర్

బిడ్డల కళ్లెందుటే కన్నతల్లి మృతి.. ఎలా? ఎక్కడ? (వీడియో)

యుద్ధంలో భారత్‌ను ఓడించలేని పాకిస్తాన్ ఉగ్రదాడులకు కుట్ర : దేవేంద్ర ఫడ్నవిస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments