Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిపల్లవిని చూసి దయ్యాన్నో, బూతాన్నో చూసినట్టుగా ఫీలవుతున్న హీరోయిన్!

సాయిపల్లవి. 'ఫిదా' చిత్రంలో నటించి ఎక్కడలేని క్రేజ్‌తో పాటు.. పేరును సంపాదించుకుంది. పైగా, ఈ చిత్రంలో సాయిపల్లవి నటన నిర్మాతకు కనకవర్షం కురిపిస్తోంది. వరుణ్ తేజ్ హీరో కాగా, శేఖర్ కమ్ముల దర్శకుడు. దిల్

Webdunia
ఆదివారం, 6 ఆగస్టు 2017 (12:54 IST)
సాయిపల్లవి. 'ఫిదా' చిత్రంలో నటించి ఎక్కడలేని క్రేజ్‌తో పాటు.. పేరును సంపాదించుకుంది. పైగా, ఈ చిత్రంలో సాయిపల్లవి నటన నిర్మాతకు కనకవర్షం కురిపిస్తోంది. వరుణ్ తేజ్ హీరో కాగా, శేఖర్ కమ్ముల దర్శకుడు. దిల్ రాజు నిర్మాత. 
 
అయితే, సాయిపల్లవిని చూస్తే మరో హీరోయిన్ నివేదా థామస్ వణికిపోతోందట. సాయిని చూస్తే దయ్యాన్నో, బూతాన్నో చూసినట్టుగా ఉందట. నిజానికి టాలీవుడ్‌లో నటన పరంగా దూసుకుపోతోన్న హీరోయిన్లను వెళ్లమీద లెక్కపెట్టొచ్చు. అలాంటి వారిలో తాజాగా నివేదా థామస్. 
 
కానీ, సాయిపల్లవిని చూసిన తర్వాత నివేదా బెంబేలెత్తిపోతోందట. ఈ సినిమా విడుదలకు ముందు దర్శక నిర్మాతలు నివేదా ఇంటిముందు క్యూ కడితే ఇప్పుడు సాయిపల్లవి ఇంటిముందు క్యూకడుతున్నారంట. తన అవకాశాలు ఎక్కడ జారి పోతాయోనని నివేదా కంగారు పడుతోందని సినీ జనాలు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

CBN-Jagan: తిరుపతితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, వైకాపా చీఫ్ జగన్‌కు బాంబు బెదిరింపులు

Chandra Babu Naidu: ఆటో డ్రైవర్ల సేవా పథకం ప్రారంభం.. ధృవీకరించిన చంద్రబాబు

ఒడిశా తీరాన్ని దాటిన తుఫాను- ఆంధ్రలో భారీ వర్షాలు: నలుగురు మృతి

ఏపీలో ఆటో డ్రైవర్లకు పండగే పండగ ... 4 నుంచి రూ.15 వేలు ఆర్థిక సాయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు ఎపుడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments