Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు సినిమా కోసం కీర్తి సురేశ్ అలా అయిపోయిందా?

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2020 (18:42 IST)
సినిమాలతో పాటు సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటుంది హీరోయిన్ కీర్తి సురేశ్. ఎప్పటికప్పుడు తన సినిమా అప్డేట్స్‌ను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ వీడియో మాత్రం అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆ వీడియోలో కీర్తి సురేశ్ జీరో సైజులో స్లిమ్‌గా కనిపించడమే దానికి కారణం.
 
ఎప్పుడూ బొద్దుగా కనిపించే కీర్తి సురేశ్ అలా సన్నగా అయిపోయేసరికి అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఒక కప్పు కాఫీ తనకు ఎంతో ఉత్సాహాన్నిస్తుందని, పరిస్థితులు ఎలా ఉన్నా తాను ఒక కప్పు కాఫీ తాగుతానని ఆమె తెలిపింది. లాక్ డౌన్ సమయంలో ఈ అమ్మడు ఆరోగ్యంపై బాగా ఫోకస్ చేసి ఇలా మారిందని అభిమానుల అభిప్రాయం.
 
నేను శైలజ సనిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత నాని హీరోగా నటించిన నేను లోకల్ సినిమాలో  హీరోయిన్‌గా నటించింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మహానటి సినిమాలో అలనాటి తార సావిత్రి పాత్రను పోషించింది. ఆ చిత్రానికి గాను జాతీయ అవార్డును పొందింది.
 
ఇటీవల పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఆజ్ఞాతవాసి సినిమాలో మెరిసింది. దీని తర్వాత మరికొన్ని ప్రాజెక్టులు లైన్లో పెట్టింది. అటు నితిన్, మహేష్ బాబులతో సహా పలు చిత్రాలలో నటిస్తోంది. ఐతే ప్రస్తుతం జీరో సైజ్ లుక్ మహేష్ బాబు చిత్రం కోసం అంటూ చెప్పుకుంటున్నారు.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Tea is what warms my soul everyday, but you sure can’t take the Chennai out of me, there’s always love for a cup of coffee anyway. #InternationalCoffeeDay . . . #shootdiaries #coffeetime #coffeeday #breaktime #instashoot #shootlife #instalife #instagood #instamood

A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) on

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Twin infants: డ్రైనేజీ కాలువలో కవల శిశువులు.. కాలువలో కొట్టుకుపోయారా? లేక పడేశారా?

Mega DSC: మెగా డీఎస్సీ-2025 పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదు.. ఏపీ సర్కారు

Raja Singh: ఇంటిదొంగలంతా ఒక్కటైయ్యారు- బీజేపీలో బీఆర్‌ఎస్ నిజమేనేమో: రాజా సింగ్

Jagan: వైకాపా నేతలపై కేసుల బెడద: లీగల్ టీమ్‌పై దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి

మహానాడులో మోస్ట్ మెచ్యూర్డ్‌గా నారా లోకేష్ స్పీచ్.. ఏడుసార్లు గుజరాత్‌లో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments